‘మనతో మనం ఎలా సర్దుకుపోవాలి’ – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
రాష్ట్రంలో బార్ల సంఖ్య 40 శాతానికి తగ్గింపు , సీఎం జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతూ బెల్ట్ షాపులను కట్టడి...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు: రెండో రోజు కాంగ్రెస్ వాకౌట్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18, సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. సెలవులను మినహాయించి 20 రోజులపాటు సాగే ఈ సమావేశాలు డిసెంబర్ 13న ముగుస్తాయి. శీతాకాల సమావేశాలు మొదలైన రెండోరోజునే లోక్ సభలో...
పోలీసు యాక్ట్ 30 పేరుతో వేధిస్తున్నారు – చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఈ జిల్లాలో పర్యటించి నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. రెండో...
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై విచారణ జరపమన్న ఈసీ
గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన తాడికొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఉండవల్లి...
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని శక్తిస్థల్ వద్ద పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని...
సీఎం జగన్ తో యార్లగడ్డ వెంకట్రావు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నవంబర్ 18, సోమవారం నాడు గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు భేటీ అయ్యారు. ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ పార్టీకి...
ఆర్టీసీ సమ్మెపై నేడు తుది నిర్ణయం
తెలంగాణలో గత 46 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై నవంబర్ 19, మంగళవారం సాయంత్రం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై...
కొరియా మాస్టర్స్ టోర్నీ నుంచి తప్పుకున్న సైనా నెహ్వాల్
ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్– 300 టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి ఇతర భారత షట్లర్లు పీవీ సింధు,...
సోనియా గాంధీతో శరద్ పవార్ భేటీ
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఈ రోజు సాయంత్రం భేటీ అయ్యారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన మధ్య కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశం,...















































