ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్
బాహుబలి సృష్టించిన సంచలనాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 70 శాతం వరకు పూర్తయిందని...
సినిమా రంగంలో నా తప్పులు – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాల గురించి వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో సినిమా రంగంలో ఆయన అనుభవాలు, చేసిన...
అరుదైన గౌరవం దక్కించుకున్న గౌతమ్ గంభీర్
భారత జట్టు మాజీ ఓపెనర్, ప్రస్తుత ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఓ స్టాండ్కు గౌతమ్ గంభీర్ పేరు పెట్టాలని ఢిల్లీ...
ఇంగ్లీష్ మీడియంపై జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియం అమలుపై...
రేపు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 21, గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, సంక్షేమ...
ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నవంబర్ 20, బుధవారం నాడు సమావేశమయ్యారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో...
చిదంబరం బెయిల్పై ఈడీకి నోటీసు ఇచ్చిన సుప్రీం కోర్టు
ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం బెయిల్ పిటిషన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు సుప్రీంకోర్టు నవంబర్ 20, బుధవారం నాడు...
నేటి నుంచే ఏపీలో వైఎస్ఆర్ నవశకం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో భాగంగా అర్హులను ఎంపిక చేసేందుకు 'వైఎస్ఆర్ నవశకం' పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించనున్నారు. నవంబర్ 20, బుధవారం నాడు ప్రారంభమయ్యే...
నాగ్పూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మించే సన్నాహాలు
నాగ్పూర్లో అమలవుతున్న వినూత్న ప్రాజెక్ట్లైన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్వహణ, మెట్రోరైలు ప్రాజెక్ట్లో చేపట్టిన రెండు అంతస్తుల ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం, పార్కుల నిర్వహణ తదితర కార్యక్రమాలను నగర మేయర్ బొంతు రామ్మోహన్,...
జెరూసలేం, హజ్ యాత్రికుల ఆర్థికసాయం పెంచిన ఏపీ ప్రభుత్వం
జెరూసలేం, హజ్ వెళ్లే యాత్రికులకు ఆర్థిక సాయం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబర్ 19, మంగళవారం నాడు రెండు వేర్వేరు ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది....















































