హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
హుజూర్నగర్ ఉప ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఘనవిజయం అందించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హుజూర్నగర్ లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించిన...
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్పై ఐసీసీ రెండేళ్ల నిషేధం
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిషేధం విధించింది. రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకూడదని ప్రకటించారు. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం చేసిన మూడు వేర్వేరు ఆరోపణలను షకీబుల్...
ఆర్టీసీ సమ్మెపై విచారణ నవంబర్ 1కి వాయిదా
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో అక్టోబర్ 29, మంగళవారం నాడు కూడ వాడీవేడిగా వాదనలు జరిగాయి. కార్మికుల సమ్మె, ఆర్టీసీ బకాయిల అంశం, ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు, రియంబర్స్మెంట్ బకాయిలు తదితర...
‘సకల జనుల సమరభేరి సభ’ కు హైకోర్టు అనుమతి
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 25 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు అక్టోబర్ 30, బుధవారం నాడు సరూర్ నగర్ మైదానంలో...
వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఆగష్టు 15 వ తేదీ నుంచి...
50:50 పదవీకాల అంశం చర్చకే రాలేదు- దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎవరూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కావాలంటే సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పార్టీ పట్టుబడుతున్న...
గుంటూరు జిల్లా చేరుకున్న జాతీయ మానవ హక్కుల కమీషన్ బృందం
జాతీయ మానవ హక్కుల కమీషన్ సభ్యుల బృందం అక్టోబర్ 29, బుధవారం నాడు గుంటూరు జిల్లా చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ వైసీపీ నాయకులు మానవ హక్కులకు భంగం కల్పిస్తున్నారని...
ఆర్టీసీ సమ్మె విచారణపై సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో అక్టోబర్ 28, సోమవారం నాడు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం, కార్మిక సంఘాల తరపు వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు...
సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియామకం
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియమించబడ్డారు. జస్టిస్ బాబ్డే నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్టోబర్ 29, మంగళవారం నాడు ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు...
నీరా మార్గదర్శకాలు విడుదల, త్వరలో నీరా స్టాల్స్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నీరా పాలసీ మార్గదర్శకాలను రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు, టి.హరీష్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 28 సోమవారం నాడు విడుదల చేసారు. నీరా పాలసీ జీవో...
















































