సీఎం జగన్ ను కలిసిన వంశీ, త్వరలో వైసీపీ లోకి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో, అక్టోబర్ 25 శుక్రవారం నాడు టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. మంత్రులు పేర్నినాని, కొడాలి నానిలతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి...
సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ
టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్టోబర్ 25 శుక్రవారం నాడు బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ...
ఇసుక కొరతతో లక్షలాదిమంది రోడ్డున పడ్డారు – పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఇసుక లారీ యజమానులు అక్టోబర్ 25, శుక్రవారం నాడు కలిసి తమ సమస్యలను విన్నవించారు. అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియాతో...
నాగార్జున సాగర్ లో 18 గేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జున సాగర్ డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన డ్యామ్ కు వరద నీరు ఎక్కువుగా పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు 18 క్రస్ట్...
మీ నిర్ణయాలకు లక్షలాది కార్మిక కుటుంబాలు బలి కావాలా?
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక సమస్యపై ప్రభుత్వ తీరును విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ఘాటుగా స్పందించారు. ' వైసీపీ ప్రభుత్వం...
తెలంగాణలో గ్రూప్–2 ఫలితాలు విడుదల
గత రెండు సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్న గ్రూప్–2 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. తెలంగాణలో గ్రూప్–2 తుది ఫలితాలను అక్టోబర్ 24,శుక్రవారం నాడు టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. గతంలో గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా...
ఆర్టీసీ విలీనంపై ఏపీ ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్ నియామకం
ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీఎస్ఆర్టీసీ వీలీన ప్రక్రియ దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియను...
మహారాష్ట్ర లో బీజేపీ-శివసేన కూటమి, హర్యానాలో హంగ్
మహారాష్ట్రలో మరోసారి బీజేపీ పార్టీ మరోసారి సత్తా చాటింది. అయితే మొదట సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని భావించిన బీజేపీ ఆ దిశగా సఫలం కాలేక పోయింది. 2014 లో 260 స్థానాల్లో పోటీచేసి...
బంగ్లాదేశ్ తో టి20, టెస్టు సిరీస్ లకు భారత జట్ల ప్రకటన
త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే టి20, టెస్టు సిరీస్ లకు భారత జట్టును ప్రకటించారు. ఎమ్మెస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను అక్టోబర్ 24, గురువారం...
ఆదిత్య థాకరే ఘన విజయం, సీఎం అయ్యే అవకాశం?
శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే, తొలిసారిగా థాకరే కుటుంబం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన ముంబై సౌత్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని...















































