ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం అక్టోబర్ 16, బుధవారం నాడు సమావేశమయింది. ఉదయం 11 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో...
90 ML తెలుగు మూవీ – ‘వినిపించుకోరు’ సాంగ్ లిరికల్ వీడియో
ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా, నేహా సోలంకీ హీరోయిన్ గా నటించిన చిత్రం '90 ML'. ఈ రోజు ఈ చిత్రంలోని 'వినిపించుకోరు' సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసారు. ప్రేమ విషయంలో...
ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు వాయిదా
అక్టోబర్, నవంబర్ నెలల్లో వివిధ విభాగాలకు సంబంధించిన పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్టు అక్టోబర్ 15 మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శి ఒక...
సోమవారం కల్లా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వాలి – హైకోర్టు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. గత 12 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే హైకోర్టులో వారికీ కొంత ఊరట లభించింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు...
కల్కీ భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు
కల్కీ భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా వరదాయపాలెం మండలంలోని బత్తులవల్లంలో గల ఏకం గోల్డెన్ సిటీ...
కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం అక్టోబర్ 16, బుధవారం నాడు సమావేశమయింది. ఉదయం 11 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కొనసాగుతుంది. ఈ...
చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం ను అక్టోబర్ 16, బుధవారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేసారు. గతంలోనే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి చిదంబరం...
అక్టోబర్ 21 న ప్రగతిభవన్ ముట్టడిస్తాం – రేవంత్ రెడ్డి
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ అక్టోబర్ 19న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్...
రైతు భరోసా కింద రూ.18,500 ఇవ్వాలి – పవన్ కళ్యాణ్
రైతు భరోసా పథకాన్ని, కేంద్ర పథకమైన పీఎమ్ కిసాన్ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని...
డెన్మార్క్ ఓపెన్ లో సింధు, సాయి ప్రణీత్ శుభారంభం
మహిళా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న పూసర్ల వెంకట (పీవీ) సింధు, ఆ తరువాత జరిగిన చైనా ఓపెన్, కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500లలో ఆశించినంతగా...












































