వైఎస్ వివేకా హత్యకేసులో ఊహాగానాలు నిజం కాదు – ఏపీ డీజీపీ
మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై వస్తున్న ఆరోపణలు, ఊహాగానాలు నిజం కావని కేసు విచారణ సమర్ధవంతంగా జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేసారు. ఈ కేసుపై...
హుజూర్నగర్ లో అక్టోబర్ 17న సీఎం కేసీఆర్ బహిరంగ సభ
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19 సాయంత్రానికే ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు...
శ్రీ పరుచూరి గోపాల కృష్ణ అందిస్తున్న ‘పరుచూరి పాఠాలు’
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని...
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లాలో అక్టోబర్ 15, మంగళవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేట్ పర్యాటక బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డులో వాలీ-సుగ్రీవుల...
యూపీలో 25 వేలమంది హోంగార్డులను తొలగించిన ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 25వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బడ్జెట్ దృష్ట్యా ఈ...
‘వైఎస్ఆర్ రైతు భరోసా’ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించుకున్న 'వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్' పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 15, మంగళవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. నెల్లూరు జిల్లా...
ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్టోబర్ 15, సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె...
హుజూర్నగర్ లో టిఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకున్న సీపీఐ
హుజూర్నగర్ ఉప ఎన్నికలు అక్టోబర్ 21వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలను అటు కాంగ్రెస్, ఇటు తెరాస పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించి ప్రచారం చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం...
ప్రవాస భారతీయుడికి నోబెల్ పురస్కారం
అక్టోబర్ 14, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రవాస భారతీయుడు, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని నోబెల్ పురస్కారం వరించింది. మరో ఇద్దరు ఆర్ధికవేత్తలైన ఎస్తర్...
సూపర్ ఓవర్ పై కీలక నిర్ణయం ప్రకటించిన ఐసీసీ
క్రికెట్ ప్రపంచకప్-2019 లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బౌండరీల లెక్క ప్రకారం ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడంతో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పై తీవ్ర విమర్శలు వచ్చిన...














































