రేపు అన్ని డిపోల ముందు మౌన దీక్ష నిర్వహిస్తాం – అశ్వత్థామరెడ్డి
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఏడవ రోజు కూడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మెకు వివిధ పార్టీల మద్దతు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ జన...
కర్ణాటక కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ దాడులు
కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, మాజీ మంత్రి, ఎంపీ జాలప్ప నివాసాలు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఐటీ శాఖ అధికారులు అక్టోబర్ 10 గురువారం నాడు సోదాలు నిర్వహించారు. ఐటీ...
మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు
మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. ఆయన నివాసంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వారి కార్యాలయాల్లో అక్టోబర్ 11, శుక్రవారం ఉదయం ఆరు గంటలనుండి ఐటీ...
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రను మచిలీపట్నంలో పోలీసులు అరెస్ట్ చేసారు. ఇసుక కొరతకు నిరసనగా 36 గంటల పాటు నిరవధిక నిరసన దీక్ష చేపట్టాలని కొల్లు రవీంద్ర నిర్ణయించుకోవడంతో మచిలీపట్నంలో...
తెలంగాణలో ఆరు జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం
తెలంగాణ రాష్టంలోని ఆరు జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ, అక్టోబర్ 10 గురువారం నాడు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల అధ్యక్షుల నియామకాలపై తెలంగాణ పీసీసీ నుంచి అందిన ప్రతిపాదనలకే...
మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ కన్నుమూత
తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ కన్నుమూశారు. గురువారం రాత్రి తీవ్ర గుండె పోటు రావడంతో, మల్కాజ్ గిరిలోని ఆయన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు....
భారత్ 273/3 – మయాంక్ అగర్వాల్ సెంచరీ
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో పుణెలోని ఎంసీఏ వేదికగా మొదలైన రెండో టెస్టులో భారత జట్టు పట్టు బిగిస్తుంది. తోలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన ఓపెనర్...
తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచడమే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక...
జియో నుంచి ఇతర నెట్వర్క్ లకు చేసే కాల్స్ కు ఇకపై ఛార్జ్
ఇప్పటి వరకు ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో, తన వినియోగదారులకు ఏ నెట్వర్క్ లకైనా ఉచిత కాల్స్ సౌకర్యాన్ని కల్పించారు. అయితే అక్టోబర్ 9, బుధవారం నాడు రిలయన్స్ జియో కీలక...
రేపు ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో, ప్రముఖ సినీనటుడు, పద్మభూషణ్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి భేటీ కానున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్మెంట్ ఖరారు...















































