తెలంగాణలో నూతన మద్యం విధానం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. ఈ నూతన మద్యం విధానానికి సంబంధించి అక్టోబర్ 4, గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విధానం నవంబర్ 1, 2019...
నామినేషన్ వేసిన శివసేన నేత ఆదిత్య థాకరే
శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన ముంబై సౌత్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన...
బోటు వెలికితీత పనులు నిలిపివేత
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాద సంఘటనలో, బోటు వెలికితీత కోసం జరుగుతున్న పనులను అధికారులు నిలిపివేశారు. గోదావరిలో నీటి ఉధృతి తీవ్రంగా పెరగడంతో ఈ నిర్ణయం...
అక్టోబర్ 5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 5 శనివారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకుని, ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించనున్నారు. అంతే కాకుండా అక్టోబర్...
తెలంగాణలో అంగన్ వాడీ ఉద్యోగులకు వేతనాలు విడుదల
దసరా పండగ నేపథ్యంలో అంగన్ వాడీ ఉపాధ్యాయులు, ఆయాలకు ముందే వేతనాలు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ...
రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ శతకాలు-తొలి టెస్టుపై పట్టు
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న తోలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ పై కన్నేసింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా...
గాంధీ సంకల్ప్ యాత్ర ప్రారంభించిన కిషన్ రెడ్డి
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నాయకులు గాంధీ సంకల్ప్ యాత్రను నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో...
గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు నిర్వహించడమేంటి?
టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు నిర్వహించడమేంటి? ఈ చర్య ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
కాంగ్రెస్ కు మద్ధతు తెలిపిన కోదండరామ్, టిఆర్ఎస్ మద్దతిచ్చిన సీపీఐ
హుజూర్నగర్ ఉప ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి ఊపందుకున్నాయి. ఈ ఉప ఎన్నికలను అటు కాంగ్రెస్, ఇటు తెరాస పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఒక్కసారిగా హుజూర్నగర్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. హుజూర్నగర్...
ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న కేసీఆర్, ఎల్లుండి మోదీతో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. గురువారం నాడు ఢిల్లీ వెళ్ళి, అక్టోబర్ 4 శుక్రవారం నాడు ఉదయం 11.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు...















































