హుజూర్నగర్ లో జనసేన మద్దతు కోరిన కాంగ్రెస్
హుజూర్నగర్ ఉప ఎన్నికలు అక్టోబర్ 21వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలను అటు కాంగ్రెస్, ఇటు తెరాస పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఒక్కసారిగా హుజూర్నగర్ లో రాజకీయ వాతావరణం...
చర్చలు విఫలం, అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ సమ్మె యథాతధం
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. త్రిసభ్య కమిటీతో కార్మిక సంఘాలు జరుపుతున్న చర్చలు, వరుసగా మూడో రోజు కూడ విఫలమయ్యాయి. దీంతో ముందే నిర్ణయించినట్టుగా ఈ రోజు అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ...
మరోసారి రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను వరుసగా అయిదోసారి తగ్గించింది, ప్రస్తుతం 5.40 శాతంగా ఉన్న రెపో రేటును 25 బీపీఎస్ పాయింట్ల మేర...
వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 4, శుక్రవారం నాడు ఏలూరులో 'వైఎస్సార్ వాహన మిత్ర' పథకాన్ని ప్రారంభించారు. సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రతి ఏటా...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్టోబర్ 3, గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు. అనంతరం జస్టిస్...
పారిశ్రామిక పాలసీల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం
తెలంగాణ గత ఐదున్నర సంవత్సరాలుగా అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధిస్తుందని తెలంగాణ పరిశ్రమల, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.టి రామారావు అన్నారు. అక్టోబర్ 3, గురువారం నాడు ఢిల్లీలో వరల్డ్ ఎకనామిక్...
మయాంక్ డబుల్ సెంచరీ, భారత్ 502/7 డిక్లేర్డ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న తోలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ సాధించి పట్టుబిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 202/0 తో...
లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కి లేఖ రాసిన చంద్రబాబు
టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 3, గురువారం నాడు కేంద్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కి లేఖ రాసారు....
నవంబర్ లో పాకిస్తాన్ వెళ్లనున్న మన్మోహన్ సింగ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నవంబర్ లో పాకిస్తాన్ వెళ్లనున్నారు. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని పాకిస్తాన్ లోని కర్తార్పూర్ లో ఉన్న దర్బార్ సాహిబ్ కు వెళ్లనున్నారు....















































