గాంధీ జయంతి రోజున పోటాపోటీగా అమిత్ షా, రాహుల్ గాంధీ ర్యాలీలు
భారతదేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు చేపట్టాయి. కేంద్ర హోంమంత్రి, బీజేపీ...
హుజూర్నగర్ ఉప ఎన్నికలలో 45 మంది నామినేషన్ల తిరస్కరణ
హుజూర్నగర్ ఉపఎన్నికలకు నామినేషన్ పక్రియ సెప్టెంబర్ 30, సోమవారంతో ముగియగా అధిక సంఖ్యలో 76 మంది నామినేషన్స్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాడు అధికారులు నామినేషన్లు పరిశీలన చేసారు....
కరప గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 2, బుధవారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సచివాలయ వ్యవస్థలో భాగంగా మహాత్మా గాంధీ 150వ జయంతిని...
డిసెంబర్ 19న కోల్కతాలో ఐపీఎల్ వేలం
ప్రతి సంవత్సరం బెంగుళూరులో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలం ఈసారి కోల్కతాలో నిర్వహించబోతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్ కోసం డిసెంబర్ 19న తేదీన ఈ మినీ వేలం ప్రక్రియను...
మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద గాంధీజీకి ప్రధాని...
సైరా నరసింహారెడ్డి మూవీ రివ్యూ
నటీనటులు: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, రవి కిషన్, నయనతార, తమన్నా భాటియా, అనుష్క, జగపతి బాబు
కథ: పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే: సురేందర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
సంగీతం: అమిత్ త్రివేది (పాటలు)
బ్యాక్...
మున్సిపల్ ఎన్నికలకు పచ్చ జెండా, సచివాలయం కూల్చివేతపై స్టే
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి కొంచెం ఊరట లభించింది. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం నాడు వాదనలు ముగిశాయి. చట్టబద్ధంగా ఎన్నికలకు ముందు జరిగే...
మహారాష్ట్ర ఎన్నికలకు 125 మందితో తోలి జాబితా ప్రకటించిన బీజేపీ
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తో రాజకీయ కోలాహలం నెలకుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వరుసగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీ పార్టీ తమ పార్టీ నుంచి బరిలోకి...
కోదండరామ్ తో భేటీ అయిన కాంగ్రెస్ నాయకులు
హుజూర్నగర్ ఉప ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈసారి హుజూర్నగర్ లో ఎలాగైనా గెలవాలని అధికార పక్షం త్రీవంగా ప్రచారం చేస్తూ ఉండడంతో, సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్...
భయంకర నిజాల డార్క్ వెబ్
ఇంటర్నెట్ ను సర్ఫేస్ వెబ్, డార్క్ వెబ్, డీప్ వెబ్ అనే మూడు రకాలుగా మనం విభజించవచ్చు. సాధారణంగా మనమందరం ఉపయోగిస్తున్న వెబ్ ను సర్ఫేస్ వెబ్ గా చెబుతారు. ఈ వెబ్...














































