పాక్ ని దూకుడు తగ్గించుకోమన్న అమెరికా
భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో పాకిస్తాన్ చూపిస్తున్న అత్యుత్సహంపై అమెరికా స్పందించింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర...
పోలవరంపై కేంద్రం షోకాజ్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించి, కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదు అనే దానిపై...
భారత క్రికెట్ ను దేవుడే రక్షించాలి
భారతజట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు. తన సహచర ఆటగాడు, ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా పనిచేస్తున్న రాహుల్ ద్రావిడ్ కు...
నన్నపనేని రాజకుమారి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు అందజేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో...
జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. పార్టీ ఓటమిపై స్పందిస్తూ...
ఆగస్ట్ 8న సీఎం జగన్ పులివెందుల పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న కడప జిల్లాలోని తన నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించనున్నారు. కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్, ముఖ్యమంత్రి జగన్ ఒక రోజు కడప జిల్లా...
సంక్షేమపథకాల అమలులో తెలంగాణదే మొదటిస్థానం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 6న కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా, మేడిగడ్డ, సుందిళ్ల, మరియు ఎల్లంపల్లి బ్యారేజ్ లను పరిశీలించారు. తరువాత ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు...
ఎపిసోడ్ 17( ఆగస్టు 6) హైలైట్స్: రవికృష్ణ పై తమన్నా వ్యాఖ్యలు, కౌంటర్ ఇచ్చిన రాహుల్, శివజ్యోతి
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
టి-20 సిరీస్ క్లీన్స్వీప్ చేసిన భారత్
వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ల టి-20ల సిరీస్ ను, భారతజట్టు 3-0 తో క్లీన్స్వీప్ చేసింది. ఆఖరి టి-20 మ్యాచ్లో కూడ వెస్టిండీస్ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. వర్షం...
జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుకు లోక్సభలో ఆమోదం
హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 5 సోమవారం నాడు జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు మరియు రాష్ట్ర పునర్విభజన బిల్లులను లోక్సభలో ప్రవేశ పెట్టారు. కాగా ఆగస్టు...















































