ఎపిఎఫ్డిసి చైర్మన్ గా అలీ నియామకం
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగు సినీ నటుడు, ప్రముఖ హాస్యనటుడు అలీ వైసీపీ పార్టీలో చేరి, పార్టీ విజయం కోసం పని చేసారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి,...
త్వరలో భీమవరానికి పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవలే నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో, 11 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసారు. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్...
ఎపిసోడ్ 9 (జూలై29) హైలైట్స్: ఇంటిలోకి తమన్నా సింహాద్రి ఎంట్రీ, నామినేషన్ ప్రక్రియ
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల నియంత్రణకు కమిషన్ ఏర్పాటు, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం
జూలై 29న,అసెంబ్లీ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ బిల్లు 2019 ను ఆమోదించింది. దీని ప్రకారం పాఠశాలల ప్రమాణాలను నిర్వహించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసారు....
కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ అదృశ్యం
కేఫ్ కాఫీ డే (సిసిడి) వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ అదృశ్యం కావడం ఇప్పుడు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తుంది. జూలై 29 న సాయంత్రం మంగుళూరులోని నేత్రావతి వంతెనపై కారు దిగిపోయి, డ్రైవర్ ను అక్కడే...
రోహిత్ శర్మతో గొడవలు లేవన్న విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నాయని వస్తున్న...
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీఎస్ లు బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి, తాజాగా ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మరో నలుగురు సీనియర్ స్థాయి ఐపీఎస్ అధికారులను కూడ...
కేజీఎఫ్ చాప్టర్2, అధీరా గా సంజయ్ దత్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కేజీఎఫ్'. గత సంవత్సరం విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఘనమైన రికార్డ్స్ సృష్టించిన ఈ చిత్రంయొక్క రెండో భాగం 'కేజీఎఫ్...
కాపు రిజర్వేషన్స్ పై సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ
కేంద్ర ప్రభుత్వం అగ్ర వర్ణ పేదలకు ప్రకటించిన 10% రిజర్వేషన్స్ తిరిగి పూర్తిగా వారికే కేటాయిస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత టీడీపీ ప్రభుత్వహయాంలో చంద్రబాబు నాయుడు,...
మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కన్నుమూత
మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేశ్ గౌడ్ కన్నుమూశారు, ఆయన వయసు 60 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ముఖేశ్ గౌడ్ ను ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కుటుంబ...















































