భారీబడ్జెట్ తో 3D లో రామాయణం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన మరియు నమిత్ మల్హోత్రా అనే నిర్మాతలతో కలిసి ఇప్పుడు భారీబడ్జెట్ తో 3D లో రామాయణం సినిమా నిర్మాణానికి స్వీకారం చుట్టారు. గతంలో కూడ...
అనంతపురం జిల్లాలో టిడిపి కార్యకర్తలను పరామర్శించనున్న చంద్రబాబు
టిడిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టిడిపి పార్టీ ఘోరపరాజయం తరువాత, వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది....
కొనసాగుతున్న ‘కర్ణాటకం’
రాజీనామాలను ఆమోదించని కర్ణాటక స్పీకర్
మకాం గోవాకి మార్చిన అసమ్మతి నేతలు
పరిణామాలపై బిజెపి నేతల చర్చలు
కర్ణాటక రాజకీయాల్లో మొదలైన మలుపులు కొనసాగుతూనే ఉన్నాయి, అసమ్మతి నేతలు ఒకటే...
భారత్ VS న్యూజిలాండ్ సెమీ ఫైనల్ నేడే
కీలకం కానున్న టాస్
గ్రూప్ దశలో వర్షం వలన న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు, మొదటిసారి న్యూజిలాండ్ తో పోరు
ఇదే గ్రౌండ్ లో పాకిస్తాన్, వెస్టిండీస్ పై భారత్ ఘన...
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
జూన్ 24, 2019 న తెలంగాణలోని సచివాలయం మరియు ఎర్రమంజిల్ భవనాలు కూల్చివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల అనుగుణంగా, సచివాలయం మరియు ఎర్రమంజిల్ లో భవనాల...
ఆంధ్రాలో కొత్తగా 5.4 లక్షల మందికి పింఛన్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా కడప గడప నుంచే నవరత్నాలు అమలుకు స్వీకారం...
ఆ ఇంటిని చంద్రబాబు ఖాళీ చేయాల్సిందే
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి చంద్రబాబు ఇంటి పై తన గళం వినిపించారు. సిఆర్డీఏ అధికారుల నోటీసులపై ఇప్పటికైనా స్పందించాలని, అక్రమంగా నిర్మించిన ఇంటిలో ఉంటున్నందుకు బాధ్యత వహించి, వెంటనే...
పింక్ తెలుగు రీమేక్ లో నందమూరి బాలకృష్ణ ?
హిందీ లో ఘన విజయం సాధించిన పింక్ మూవీ ని తెలుగు లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి, తెలుగు చిత్రనిర్మాతలు కూడా ఎప్పటినుంచో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి వేగంగా అడుగులు...
రెవిన్యూ, అర్బన్,రూరల్ పాలసీలలో కొత్త మార్పులకు ఆదేశించిన సీఎం కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సరికొత్త అర్బన్ పాలసీ రూపకల్పన పై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు త్వరితగతిన, పారదర్శకముగా సేవలందించడానికి కొత్తగా రెవిన్యూ, అర్బన్,రూరల్...
పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం?
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5 న 2019-2020 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రకటించారు. ఈ బడ్జెట్ ప్రకటన అనంతరం, భారతదేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్ లీటరుకు 2.45...
















































