రగ్డ్గా కనిపించడానికి మొగ్గుచూపుతున్న స్టార్ హీరోలు
అక్కినేని అందగాడు నాగార్జున నటిస్తోన్న లేటెస్ట్ మూవీ.. నా సామిరంగ. కోరియోగ్రాఫర్ విజయ్ బెన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ కింద శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తోన్న ఈ సినిమాకు...
ఎన్టీఆర్ రూ.100 కాయిన్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ దొరుకుతుంది?
దివంగత సీఎం ఎన్టీఆర్ శతజయంతి ఏడాది సందర్భంగా ఆయన స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణెం విడుదల చేసింది. ఈ నాణేన్ని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు....
గడప గపడకు ప్రభుత్వం తరహాలో ప్రతీ ఇంటికి టీడీపీ
సీఎం జగన్ను ఎలాగైనా ఓడించాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. కానీ, ఒంటరిగా పోటీ చేయలేరు. సొంత ప్రచార తీరును నమ్ముకోవటం లేదు. దీంతో సీఎం జగన్ నిర్ణయాల బాటలోనే టీడీపీ అడుగులు...
ఆర్టికల్ 35A వారికి హక్కులను దూరం చేసింది.. సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ జమ్మూ కాశ్మీర్లో నివసించని ప్రజలకు కొన్ని కీలక రాజ్యాంగ హక్కులను దూరం చేసిందని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంలో సమానావకాశాలు, ఉద్యోగం, భూమిని...
వినాయక చవితి పండగ ఎప్పుడో తేల్చేసిన విద్వత్సభ..!
వినాయక చవితి వేడుకలు సమీపిస్తున్న వేళ పండగ ఎప్పుడు జరుపుకోవాలనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ శోభకృత్ నామ సంవత్సరంలో వినాయక చవితి పండగను భాద్రపద శుక్ల చతుర్థి అంటే సెప్టెంబర్ 18,...
సెక్యులర్ పార్టీల్లో చేరే ప్రసక్తే లేదన్న రాజాసింగ్..!!
తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక సీటు గెలుచుకుంది. గోషామహల్ ఎమ్మెల్యేగా రాజా సింగ్ ఎన్నికయ్యారు. హిందు వాదామే ప్రధాన ఏజెండాగా రాజా సింగ్ పని చేస్తున్నారు. అయితే ఆయన...
ఆ దేశమంతా ఏడాది పాటు ఫ్రీగా తిరగొచ్చు
ట్రావెలింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొత్త కొత్త ప్రాంతాలను చుట్టేయాలని కోరుకుంటారు. సమయం, సందర్భం దొరికితే చాలు ఎక్కడికైనా వెళ్లిపోతుంటారు. కొందరు తమ చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్లాలని...
చంద్రుడిపై స్థలాన్ని అందరం కొనొచ్చా? మరి యాజమాన్య హక్కులు ఎప్పుడొస్తాయ్..?
తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి ఉద్యోగి అయిన సుద్దాల రాంచందర్ కూతురు.. అమెరికాలో స్థిరపడిన సుద్దాల సాయి విజ్ఞత.. తన తల్లికి చంద్రుడి మీద స్థలం కొని బహుమతిగా ఇచ్చినట్లు...
ఫ్రాన్స్ రూ. 17 వందల కోట్ల మద్యం ధ్వంసం..!!
ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అవసరానికి మించి ఉన్న మద్యంను ధ్వంసం చేయనుంది. క్రాఫ్టెడ్ బీర్కు దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్తో మద్యం తయారీదారులు అవస్థలు పడుతున్నారు. బోర్డాక్స్, లాంగ్యూడాక్ కంపెనీలు.. తయారు...
తనపై ఆరోపణలపై కౌంటర్ ఇచ్చిన టీటీడీ చైర్మన్ భూమన
టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించినప్పటి నుంచి... ప్రతిపక్షాలు ఆయనపై ఆరోపణలు సంధిస్తూనే ఉన్నాయి. భూమన క్రిస్టియన్ అని, నాస్తికుడని విమర్శలు చేస్తూనే ఉన్నారు. అన్యమతస్థుడైన కరుణాకర్ రెడ్డికి టీడీపీ చైర్మన్...













































