టీ కాంగ్రెస్ టాప్ లీడర్పై రేప్ కేసు నమోదు..
తెలంగాణ కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి అలియాస్ కే. శివకుమార్ రెడ్డిపై బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. నారాయణ్పేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న...
మినీ వేలంలో వాళ్లనే టార్గెట్ చేయనున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ సమాయత్తమవుతోంది. ఇప్పటికే టీమ్ ప్రక్షాళనను ప్రారంభించిన ముంబై ఫ్రాంచైజీ.. ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం ప్రణాళికలను సిద్ధం...
హిందూపురం టార్గెట్గా వైసీపీ కొత్త వ్యూహం..
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి...
వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ 2023 అత్యున్నత పురస్కారాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దీనిపై సమాచార...
సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ఏం తేలబోతోంది?
వై నాట్ 175 అనేది ఏపీ సీఎం జగన్ ఎన్నికల నినాదం. ప్రతీ నియోజకవర్గంపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు అందుతున్న నివేదికలతో అలర్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఫైర్ బ్రాండ్...
ఆ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగులపై వైసీపీ అభ్యర్థులు ఖరారు?
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి...
ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో తెలుసా..?!!
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. కీలక నేతల నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై ఆసక్తి పెరుగుతోంది, సర్వే సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడి పోయిన టీడీపీ నేత నారా...
జనసేనతో కలిసి ముందుకెళ్లడంపై ఏపీ బీజేపీ క్లారిటీ
తమ రెండు పార్టీలు మిత్రపక్షాలే.. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తాము కలిసే వెళ్తాం అంటూ జనసేనపై బీజేపీ నేతలు పదేపదే చెబుతుంటారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందనే చెప్పుకొస్తున్నారు. తాజాగా భారతీయ జనతాపార్టీ...
చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్ తీసిన తొలి ఫోటోలు ఇవే
కోట్లాదిమంది భారతీయుల నిరీక్షణ ఫలించి..జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యుల్ జాబిల్లి మీద అడుగు మోపింది.చంద్రుడి ఆర్బిటర్ నుంచి ఒక్కో దశలో కిందికి దిగింది చంద్రయాన్-3...
చంద్రయాన్-3 ఊపుతో సూర్యుడిపై కన్నేసిన ఇస్రో..
కోట్లాదిమంది భారతీయుల నిరీక్షణ ఫలించి, చివరకు చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర విజయ తీరాలకు చేరింది....












































