ఈ 5 ప్రదేశాలు చూడటం అస్సలు మిస్ అవ్వొద్దు..
టూరిస్టులకు పూనే పేరు గురించి పెద్దగా చెప్పక్కరలేదు కానీ.. చాలా మందికి పూనేలోని కొన్ని పర్యాటక ప్రదేశాలున్నాయని తెలియదు. మహారాష్ట్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా పూనే గురించి చెబుతారు....
40 ఏళ్లు దాటినా యవ్వనంగా కనిపించాలనుకుంటే.. 6 చిట్కాలు ఫాలో అయిపోండి..
డబ్బున్నవారికి అయినా పేదవారికి అయినా వృద్ధాప్యం ఒక సహజమైన ప్రక్రియ.పెరుగుతున్న వయసుతో చర్మం, శరీరంలో చాలా తేడాలు వస్తాయి. ముఖ్యంగా చర్మం సాగే గుణం తగ్గడం ప్రారంభం అయి ముడుతలు కనిపిస్తూ ఉంటాయి....
రూపే డెబిట్ కార్డ్ ఉందా అయితే ఈ బెనిఫిట్స్ మిస్ కావొద్దు..
రూపే డెబిట్ కార్డ్..దీనికి ఇండియాలోనే కాదు..వేరే దేశాల్లో కూడా క్రేజ్ లభిస్తోంది. తొమ్మిదేళ్ల క్రితం రూపే ప్లాట్ఫామ్పై ఇండియాలో ప్రారంభమైన డెబిట్ కార్డులు ఇప్పుడు చాలామంది బ్యాంకు కస్టమర్లకు సుపరిచితమే. గ్లోబల్ కార్డ్...
చంద్రయాన్ -3 సక్సెస్పై ఊహించని అభినందనలు
140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఆగస్టు 23న.. చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్ర సృష్టించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల కృషికి అభినందనలు వెల్లువెత్తాయి. చంద్రుడితో మీ...
ఆ స్పెషల్ డే రోజే స్ట్రీమింగ్ కానున్నతలైవా బ్లాక్ బస్టర్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'జైలర్ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో.. మోహన్లాల్, శివరాజ్కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ,...
అమ్మాయి చేతిలో చేయి వేసి త్వరలో శుభవార్త అంటూ ఫోటో
హిట్టు, ఫ్లాపులు అనే సంబంధం లేకుండా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. త్వరలోనే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఖుషీ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంటూనే...
చంద్రుడి దక్షిణ ధృవంపై భారీగా రసాయనాలు, ఖనిజ నిల్వలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు...
డెంగ్యూకు కరెక్ట్ మెడిసిన్ ఇదే..! ఇంట్లోనే ఈ ఔషధాన్ని తయారుచేసుకోండి..
భారతదేశంలోని అనేక నగరాల్లో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల మంది ప్రజలు డెంగ్యూ బారిన పడుతున్నారని అంచనా. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యాధిలో,...
ప్రపంచంలో 6Gని అందించే మొట్టమొదటి కంపెనీగా జియో నిలుస్తుంది: ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కంపెనీ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా పెద్ద ప్రకటన చేశారు. 6G సామర్థ్యాల అభివృద్ధిలో జియో ప్లాట్ఫారమ్లు గ్లోబల్ లీడర్గా మారేందుకు సిద్ధంగా...
ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో బీఎస్పీ చేరుతుందా? లేదా?
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేషనల్ పాలిటిక్స్ శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఎన్డీయే వ్యతిరేక పార్టీలను.. ఒక తాటిపైకి తీసుకురావడానికి 'ఇండియా' కూటమి నేతలు.. తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాబోయే సార్వత్రిక...













































