భారత్లో పేదరికం తగ్గింది.. గుడ్ న్యూస్ చెప్పిన ఐక్యరాజ్య సమితి
భారతదేశంలో పేదరికం (Poverty) గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్య సమితి (United Nations) నివేదిక తెలిపింది. 15 ఏళ్లలో మొత్తంగా 41.5 కోట్ల మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారని చెప్పింది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా...
ఎలాన్ మస్క్ మరో సెన్సేషనల్ డెసిషన్.. చాట్జీపీటీకి పోటీగా ‘ఎక్స్ఏఐ’ కంపెనీ
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా (Tesla) అధినేత, ట్విట్టర్ (Twitter) బాస్ ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ (Twitterలో ఉన్నన్ని రోజులూ.....
2025లో సోలార్ మ్యాగ్జిమమ్.. బలమైన సౌర తుఫాను భూమిని తాకనుందా?
స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఇంటర్నెట్ వినియోగం ఓ రేంజ్లో పెరిగిపోయింది. టెక్నాలజీ వైపు పరుగులు తీయడానికి మెయిన్ రీజన్ అయిన ఇంటర్నెట్ (Internet) సాయంతో అరచేతిలో ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు మనిషి. దీంతో ప్రతి...
ఉద్యోగుల స్థానంలో ఏఐ.. స్టార్టప్ కంపెనీ సెన్సేషనల్ డెసిషన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడయితే అడుగుపెట్టిందో.. ఇన్ని సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇంజనీర్లుగానూ, టీచర్లుగానూ, సర్జన్లగానూ, ఇంటి పనుల్లోనూ, చివరకు మీడియా రంగంలో అడుగుపెట్టి యాంకర్లుగానూ, అన్నిటా తానై అడుగుపెట్టిన AI.....
వార్తా పత్రికల చివరలో 4 రంగుల స్టోరీ మీకు తెలుసా?
ఎన్ని టీవీ ఛానల్స్ (TV Channels) వచ్చినా.. ఎన్ని మొబైల్ యాప్స్ (Mobile Apps) రోజురోజుకు దూసుకుపోతున్నా.. న్యూస్ పేపర్లో అక్షరాలు చదివి అలవాటున్నవాళ్లు మాత్రం ఇప్పటికీ ఆ అలవాటును కంటెన్యూ చేస్తూనే...
నిద్రపోని మహానగరంగా.. అడుగులు వేస్తోన్న హైదరాబాద్
కాలు బయట పెడితే అడుగడుగునా ఆకాశాన్నంటే బిల్డింగులు, దానితో పోటీ పడుతూ గాలిలో వేలాడే స్కైవేలు.. అసలు ఇది హైదరాబాదేనా అన్న అనుమానాలను కలిగిస్తుంది. దీనికి తోడు పోష్ కల్చర్తో అబివృద్ధిలో దూసుకుపోతూనే...
వాట్సాప్ స్కామ్స్ పెరిగిపోతున్నాయట.. బీ కేర్ ఫుల్
ప్రతిఒక్కరి మొబైల్లో వాట్సాప్ కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన కొత్తలో కేవలం వాట్సాప్ వాడటానికే మొబైల్స్ కొనేవాళ్ల సంఖ్య అప్పట్లో ఏం తక్కువ లేదు. అంతగా వాట్సాప్ను నెటిజన్లు అడాప్ట్ చేసేసుకున్నారు....
ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్..అది ఇండియాలోనే ఉందని తెలుసా?
ఇండియన్ రైల్వే వ్వవస్థ అనగానే కోట్లాదిమందిని తమ గమ్యస్థానాలకు చేర్చే అది పెద్ద వ్యవస్థగానే అందరికీ తెలుసు. నిజంగా ఇది భారత్కు లభించిన అమూల్యమైన వారసత్వం. ఎంతోమంది సామాన్యులకు తమ ఆప్తులను కలిపే...
అబ్బాయి ఏ వయసులో తండ్రి అవగలడు? సైన్స్ ఏం చెబుతోంది?
పెళ్లయిన తర్వాత ఏ యువకునికి అయినా తండ్రి కావడం అనేది చాలా గొప్ప, కొత్త అనుభూతిని ఇస్తుంది. ఆ అనుభూతే బిడ్డ ఎదుగుతున్నకొద్దీ మరింత పెరిగి పెద్దదవుతుంది. చివరకు పిల్లలు ఎంత పెద్దయినా...
ఇండియాలో ఎక్కువ జీతం ఆ నగరంలోని వారికేనట..
ఇప్పుడు ఎక్కడ చూసినా ఉద్యోగం చేస్తున్నవాళ్లే కనిపిస్తున్నారు. ఒకప్పుడు మగవాళ్లు మాత్రమే ఉద్యోగం చేయాలి. ఆడవాళ్లు ఇంటి పనులు చూసుకోవాలి అనే కల్చర్ నుంచి ఆడ, మగ ఇద్దరూ ఉద్యోగం (Both men...














































