వైఎస్ వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, ఈనెల 22న విచారణకు రావాలని...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు...
చిన జీయర్ స్వామి ప్రారంభించనున్న కర్నూల్ ఢీల్లీ పబ్లిక్ స్కూల్ సరికొత్త క్యాంపస్
ప్రస్తుతం ఏరంగంలో అయినా ఎంత పోటీ వాతావరణం ఉందో చూస్తూనే ఉన్నాం. అయితే ఏ రంగంలో అయినా రాణించాలన్నా కూడా దానికి విద్య అనేది చాలా అవసరం. ఈనేపథ్యంలోనే జనరేషన్స్ ఎలా మారుతున్నాయో...
దేశంలో కరోనా వ్యాప్తి.. 24 గంటల్లో 782 కొత్త కేసులు, 8 వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత వారం రోజులుగా కొత్త కేసులు వెయ్యి లోపే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ దేశంలో కరోనాకు సంబంధించిన...
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారి చేత...
జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ.. హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జపాన్లోని హిరోషిమా పట్టణంలో జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం...
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. హైదరాబాద్లో ‘టెక్నిప్ ఎఫ్ఎంసీ’ సంస్థ రూ.1250 కోట్ల పెట్టుబడులు
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల...
హైదరాబాద్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. పాల్గొననున్న పవన్ కల్యాణ్, ప్రభాస్, జూ.ఎన్టీఆర్ సహా పలువురు నటులు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు, అలనాటి తెలుగు అగ్రనటుడు దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని కూకట్పల్లి...
ఆర్బీఐ సంచలన ప్రకటన.. రూ. 2,000 నోటు ఉపసంహరణ, సెప్టెంబరు 30 లోపు బ్యాంకుల్లో డిపాజిట్కు అవకాశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం రాత్రి సంచలన ప్రకటన చేసింది. 2016లో నోట్ల రద్దు అఞ్ఞతరం చలామణీలోకి తెచ్చిన రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రూ.2...
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. కరీంనగర్లో హెల్త్కేర్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఈసీఎల్ఏటీ
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల...
వైఎస్ వివేకా హత్య కేసులో.. సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు, స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి శుక్రవారం సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. తన తల్లి అనారోగ్యం కారణంగా...















































