జేఈఈ మెయిన్-2023: సెషన్ 2 ఫలితాలు విడుదల చేసిన ఎన్టీఏ, అధికారిక వెబ్సైట్లో అందుబాటులో
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (జేఈఈ మెయిన్) 2023, రెండవ విడత ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్లో చేరిన కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ సతీమణి గీత
మరికొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మురంగా నిర్వహిస్తున్నాయి. దీంతోపాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజాదరణ ఉన్న ప్రముఖులను పార్టీలలో చేర్చుకుంటున్నాయి. వీరిలో పలువురు ఇతర పార్టీలలోని...
దేశవ్యాప్తంగా 2కోట్ల మందికి బహుమతి.. 18 రాష్ట్రాలలో 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా 2కోట్ల మందికి లబ్ది కలిగేలా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 85 జిల్లాల్లో 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఢిల్లీలోని...
తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జూన్ 5కు వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు...
ఏపీలో మే 9న ప్రతిష్టాత్మకంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభం – స్పందనపై సమీక్షలో ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మే 9వ తేదీన 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు శుక్రవారం 'స్పందన'పై సమీక్షలో భాగంగా ఆయన కీలక ప్రకటన...
నేడు నల్గొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ.. పాల్గొననున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణలో నిరుద్యోగం అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరు ఉధృతం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే రెండురోజుల క్రిందట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్చౌక్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు...
భారత్లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 7,533 కేసులు నమోదు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల భారీగా కనిపించడంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో బుధ, గురువారాలలో వరుసగా రెండు రోజుల పాటు...
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. విజయవాడ వచ్చిన సూపర్స్టార్ రజినీకాంత్, ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి వేడుకలలో పాల్గొనేందుకు తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ శుక్రవారం విజయవాడ చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ...
మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్.. ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రతను వ్యతిరేకిస్తూ స్థానికుల సంచలన నిర్ణయం
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన షిర్డీలో మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్ అమలుకానుంది. ఈ మేరకు ఆ ప్రాంత ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. షిర్డీలోని సాయిబాబా ఆలయ భద్రతకు...
మే 4న ఢిల్లీలో బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్న తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నిమిత్తం పార్టీ కార్యకలాపాలకు జాతీయ స్థాయి కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో...













































