తెలంగాణ పథకాలు మక్కీకి మక్కీ అమలుచేస్తే చాలు, దేశంలో రైతు రాజ్యాన్ని స్థాపించవచ్చు – సీఎం కేసీఆర్
తెలంగాణ పథకాలు మక్కీకి మక్కీ అమలుచేస్తే చాలు, దేశంలో రైతు రాజ్యాన్ని స్థాపించవచ్చని పేర్కొన్నారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన సోమవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో...
2023 ఉగాది పురస్కారాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, అందుకోనున్నది వీరే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఉగాది పురస్కారాలు ప్రకటించింది. ఈ మేరకు తెలుగు మరియు సంస్కృత అకాడమీ 2023 సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన పలువురికి ఈ అవార్డులను ప్రకటించింది. రేపు...
ఢిల్లీలో మరోసారి నిరసన చేపట్టిన భారత రెజ్లర్లు.. మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి నిరసన దీక్ష...
టీఎస్ ఐపాస్ పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచింది, దీనిద్వారా పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అన్ని అనుమతులు 21 రోజుల్లో...
టీఎస్ ఐపాస్ పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, దీనిద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అన్ని అనుమతులను కేవలం 21 రోజుల్లో ఇస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు....
రేపటినుండి ముచ్చింతల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో.. శ్రీ రామానుజాచార్యుల జయంతి వేడుకలు
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్యుల 1006వ సాప్తహ్నిక జయంతి వేడుకలు మంగళవారం నుండి ఘనంగా జరుగనున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి...
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసిన సుప్రీం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ...
భారత్లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,178 కేసులు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడం తెలిసిందే. అయితే తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు 7వేలకు లోపే...
హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్
హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, ఆమెకు మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. షర్మిల తమపై చేయిచేసుకుందని పోలీసులు ఆరోపించారు. కాగా సోమవారం...
తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్, భారీగా మోహరించిన పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం (హౌస్ అరెస్ట్) చేశారు. కాగా పెన్నా...
నేడే ఔరంగాబాద్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ముందుగా పొరుగునున్న మహారాష్ట్రపై ఆ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఏ క్రమంలో ఇప్పటికే అక్కడ రెండు భారీ...













































