తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం – కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన చేవెళ్లలో ఆదివారం రాత్రి నిర్వహించిన...
వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 1,571 కోట్లతో నిమ్స్ విస్తరణ పనులకు శంకుస్థాపన – మంత్రి...
వచ్చే నెలలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేస్తారని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు...
తెలంగాణలో రేపే సీఎంఎస్టీఈ యూనిట్ల పంపిణీ.. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత
తెలంగాణలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రోత్సాహక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక పథకం (సీఎంఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్) లబ్ధిదారులకు రేపు యూనిట్లను...
ట్విట్టర్ కీలక నిర్ణయం.. ఇండియాలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు బ్లూ టిక్ తొలగింపు, ఎందుకంటే?
ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధిపతి ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ రుసుము చెల్లించని వినియోగదారుల ఖాతాల...
మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సిద్దమైన ఇస్రో.. నేడు సింగపూర్ ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ-సీ55
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సిద్దమైంది. ఈ క్రమంలో ఈరోజు (శనివారం, ఏప్రిల్ 22, 2023) తిరుపతి జిల్లా శ్రీహరి కోటలోని షార్ నుంచి పీస్ఎల్వీ-సీ...
ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో ఈ-స్టాంపింగ్ సేవలు.. ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. తద్వారా పనులు వేగవంతం కావడంతో పాటు పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ శాఖలో ఈ-స్టాంపింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని...
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల – ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవారం ఆయన అనేక విషయాలపై...
1,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన యువగళం పాదయాత్ర 1,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ మేరకు 77వ రోజు శుక్రవారం కర్నూలు...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే రోజుకో ట్విస్టుతో నడుస్తున్న ఈ కేసు వ్యవహారం శుక్రవారం మరో మలుపు తిరిగింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన...
దేశంలో కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి.. 24 గంటల్లో కొత్తగా 11,692 మందికి కరోనా, 66 వేలు దాటిన యాక్టివ్...
భారతదేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో మరోసారి 11వేలకు పైగా...












































