అనంతపురం పర్యటనకు సీఎం జగన్.. ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద నిధుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం అనంతపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శింగనమల నియోజకవర్గం లోని నార్పల మండల కేంద్రంలో ఆయన నేడు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన...
కేరళ పర్యటనలో ప్రధాని మోదీ.. వందేభారత్ ట్రైన్ మరియు దేశంలోనే తొలి వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం కేరళ విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం తిరువనంతపురం మరియు కాసర్గోడ్ మధ్య రాష్ట్రంలోని మొట్టమొదటి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్...
ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ మినీ ప్లీనరీలు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి వార్డు, గ్రామం, పట్టణం, నగరాలలో బీఆర్ఎస్...
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు స్క్వాడ్ను ప్రకటించిన బీసీసీఐ.. టీమిండియా జట్టు ఇదే..!
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మునిగితేలుతున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ మరో శుభవార్తను వినిపించింది. ఐపీఎల్ ముగిసిన కొద్దిరోజుల్లోనే.. అంటే ఈ ఏడాది జూన్ 7-11 తేదీల్లో లండన్లోని ఓవల్ మైదానం...
నేటినుండి ఉమ్మడి గుంటూరు జిల్లాలో.. టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. నేటినుంచి జిల్లాలో మూడు రోజుల పాటు ఆయన 'ఇదేమి ఖర్మ మన...
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. పోలీసులపై దాడి కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా వైఎస్ షర్మిల సోమవారం నాడు అరెస్ట్ అయిన...
దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతోన్న కరోనా.. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,660 కేసులు నమోదు
భారత్లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడం తెలిసిందే. అయితే తాజాగా గత 24 గంటల వ్యవధిలో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీ ప్రెస్ అకాడమీ పేరు మార్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు వెలువరించింది. సి. రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ పేరును మార్చింది. ఈ మేరకు దీనిని సి. రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది....
టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, పంచాయతీలకు అనుసంధానం చేస్తాం – నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు ఆ పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు...
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రిమాండ్, చంచల్గూడ జైలుకు తరలింపు
సోమవారం మధ్యాహ్నం జరిగిన పరిణామాల నేపథ్యంలో.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల (వచ్చే నెల 8వ తేదీ వరకు) రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గాంధీలో వైద్య...













































