ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన దేశపతి, నవీన్ కుమార్, వెంకట్రామిరెడ్డి.. ఎమ్మెల్సీ కవిత సహా పలువురి అభినందనలు
తెలంగాణాలో తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బీఆర్ఎస్ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డిలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి...
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ప్రభావాలపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ప్రభావాలపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల...
నేటి నుంచే ఐపీఎల్ ప్రారంభం.. తొలి మ్యాచ్లో తలపడనున్న గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. మండుటెండల్లో వారిని పరుగుల జడివానలో ముంచేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. నేటినుంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ ప్రారంభం అవుతోంది....
నూతన పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 30, గురువారం సాయంత్రం నూతన పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వివిధ విభాగాలు కొనసాగుతున్న పలు పనులను పరిశీలించారు. అలాగే భవన నిర్మాణ...
త్వరలో రైతాంగం కష్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయనీ, ముఖ్యంగా కౌలు రైతులు సుమారు 3 వేల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డా వైసీపీ ప్రభుత్వంలో స్పందన లేకపోవడం దురదృష్టకరమని జనసేన...
విశాఖలో ముగిసిన జీ-20 సదస్సు.. మూడు రోజుల పాటు పలు అంతర్జాతీయ అంశాలపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ లోని సాగరతీరమైన విశాఖపట్నంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20 సభ్యదేశాల వర్కింగ్ గ్రూపు సదస్సు గురువారం ముగిసింది. 'వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్' అనే థీమ్తో తలపెట్టిన ఈ...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మురం, కీలక విషయాలు వెలుగులోకి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మురం చేసింది. విచారణలో భాగంగా పేపర్ లీకేజీకి సంబంధించి ఒక కీలక విషయం...
టీఎస్ఆర్జేసీ సెట్-2023 పరీక్ష దరఖాస్తు గడువు ఏప్రిల్ 15 వరకు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో 35 గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కళాశాలల్లో 2023-24 సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే “టీఎస్ఆర్జేసీ సెట్-2023” పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 15వ...
క్వాంటమ్ హీలింగ్ అంటే ఏంటి? – యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఔషధాల ధరలు 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం: మంత్రి హరీశ్ రావు
ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12% పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని, ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య అని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ...
















































