భవిష్యత్తు తరాల వారికీ ఉపయోగపడేలా.. వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష సర్వే – సీఎం జగన్
భవిష్యత్తు తరాల వారికీ ఉపయోగపడేలా 'వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష సర్వే' చేపట్టామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన ఈ పథకం పనితీరుపై...
అత్యవసర సమయంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్న రియల్ హీరోలకు అభినందనలు: మంత్రి హరీశ్ రావు
అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్న వారు రియల్ హీరోలు అంటూ తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఈ మేరకు వారికీ అభినందనలు...
అమరావతి రాజధాని రైతుల 1200 రోజుల పోరాటానికి అభినందనలు – టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 1200 రోజులకు చేరుకుంది. ప్రస్తుతం అమరావతి పరిధిలోని మందడంలో రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతోంది....
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆస్కార్ అవార్డు సాధించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ మేకర్స్ భేటీ
మార్చి 12న లాస్ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ నుంచి నామినేట్ అయిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డు...
భద్రాచలంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై
భద్రాచలంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం మిథిలా స్టేడియంలో ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించగా భక్తులు...
కరోనా పరిస్థితులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీక్షా సమావేశం, ఆందోళన వద్దని ప్రజలకు విజ్ఞప్తి
దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కరోనా పరిస్థితులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితినైనా...
టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ తీరుని నిరసిస్తూ హైదరాబాద్ లోని కమీషన్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆందోళన చేపట్టిన నేపథ్యంలో...
దేశంలో కొత్తగా 3095 మందికి కరోనా పాజిటివ్, 15 వేలు దాటిన యాక్టీవ్ కేసులు
దేశంలో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 3095 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు...
తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ ఆఫీసులను వర్చువల్ గా ప్రారంభించనున్న జేపీ నడ్డా
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు (మార్చి 31, శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ ఆఫీసులను వర్చువల్...
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అస్వస్థత.. చెన్నైకి తరలించడానికి ఏర్పాట్లు
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మర్రిపాడులోని తన నివాసంలో ఉన్న సమయంలో గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం అందించి ఇంటివద్దే ప్రాథమిక చికిత్స...
















































