ప్రధాని ప్రాధాన్యతల్లో అసలు తెలంగాణనే లేదు, తెలంగాణలో ఆ పార్టీ ఎందుకుండాలి? – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై వరుస ట్వీట్స్ తో ధ్వజమెత్తారు. తెలంగాణ కు ఏదీ ఇచ్చేది లేదని కేంద్రప్రభుత్వం చెప్తుందని అన్నారు....
ఏప్రిల్ 3న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఏప్రిల్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన...
ప్రధాని మోదీతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ మేకర్స్ భేటీ
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్...
శ్రీరామ నవమి వేళ మధ్యప్రదేశ్లో విషాదం.. మెట్లబావిలో పడి 11 మంది భక్తులు మృతి, ప్రధాని మోదీ సంతాపం
శ్రీరామ నవమి వేళ మధ్యప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. గురువారం పండుగ సందర్భంగా ఇండోర్లోని ఒక ఆలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులు భారీగా హాజరయ్యారు. ఈ క్రమంలో భక్తులు ఎక్కువమంది రావడంతో...
ఏప్రిల్ 1న భోపాల్ లో ప్రధాని మోదీ పర్యటన, భోపాల్-న్యూఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఏప్రిల్ 1, శనివారం) మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు భోపాల్ లోని కుషాభౌ...
శ్రీరామ నవమి సందర్భంగా.. హైదరాబాద్లో కొనసాగుతున్న శోభాయాత్ర, 2వేల మంది పోలీసులతో బందోబస్తు
శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్లో శ్రీరామ్ శోభాయాత్ర కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం వేలాదిగా తరలి వచ్చిన రామ భక్తుల జై శ్రీ రామ్ నినాదాలతో పాతబస్తీ లోని సీతారాంబాగ్ రామ మందిరం నుంచి...
కర్ణాటక ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు పోటీ?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర పోటీ చేయనున్నారు. ఈ...
టోల్ ట్యాక్స్ రేట్ల పెంపుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి ప్రశాంత్ రెడ్డి లేఖ
ఏప్రిల్ 1వ తేదీ నుండి టోల్ టాక్స్ రేట్ల పెంపుదల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర రోడ్డు, రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ రాష్ట్ర...
యువగళం పాదయాత్ర.. కియా పరిశ్రమ వద్ద నారా లోకేష్ సెల్ఫీ, ఇది చంద్రబాబు ఘనతంటూ కితాబు
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారం 55వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో నేటి ఉదయం పెనుగొండలో లోకేష్ పాదయాత్రలో భాగంగా కియా పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ఈ...
భద్రాద్రిలో సీతారామ కల్యాణం.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దక్షిణాది అయోధ్యగా పిలుచుకునే తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ క్రమంలో ఆలయ పూజారులు కల్యాణ క్రతువులో భాగంగా ప్రత్యేక పూజలు...
















































