దేశంలో కరోనా: గత 24 గంటల్లో కొత్తగా 3016 పాజిటివ్ కేసులు, 1396 రికవరీలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. 6 నెలల తర్వాత, తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు 3000కు పైగా నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 3016 కరోనా...
శ్రీ రామనవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
శ్రీ రామనవమి పర్వదిన శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ శ్రీ రామచంద్ర జీవితం ప్రతి యుగంలో స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుందని ప్రధాని మోదీ అన్నారు....
మే 8,9 21 తేదీల్లో ఏఈఈ రాత పరీక్షలు, షెడ్యూల్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ
పేపర్ల లీకేజి వ్యవహారం నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షతో పాటుగా ఏఈఈ మరియు డిఏఓ పరీక్షలను కూడా రద్దు చేస్తునట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించిన విషయం తెలిసిందే....
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగా, ఏకగ్రీవంగా ఎన్నిక
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం నామినేషన్లు ముగిసిన నేపథ్యంలో ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది....
ఆరోగ్య మహిళకు విశేష ఆదరణ, మూడు మంగళవారాల్లో 19 వేల మందికిపైగా స్క్రీనింగ్
రాష్ట్రంలోని మహిళలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి మంగళవారం మహిళలకు మాత్రమే వైద్య పరీక్షలు జరిపేందుకు...
ముగిసిన సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన.. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన గురువారం తన పర్యటనను ముగించుకుని ఈరోజు మధ్యాహ్నానికి...
శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అన్యోన్య దాంపత్యానికి మారుపేరైన సీతారామచంద్రమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా ఇలవేల్పులుగా హిందువులు కొలుచుకుంటారని తెలిపారు. వసంత...
తెలుగు ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం సీఎం జగన్ ఒక ప్రకటనలో ఇలా తెలిపారు.. 'తెలుగు...
ఏపీలో అధికారంలోకి వస్తాం, తెలంగాణలోనూ పార్టీకి పూర్వవైభవం తెస్తాం – ఆవిర్భావ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం టీడీపీ 41వ...
అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందించడంపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
















































