మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, నేటి నుండి ఏప్రిల్ 9 వరకు ఆరోగ్య శిబిరాలు: సీఎస్ శాంతి...
మహిళా జర్నలిస్టులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు ప్రారంభించింది. బుధవారం సమాచార కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేస్తాం – సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించిన దర్యాప్తు ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేస్తామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసుకి...
దేశంలో మరో 2151 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఎక్కువుగా నమోదైన 5 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. 5 నెలల తర్వాత దేశంలో కొత్త కోవిడ్ కేసులు 2100 దాటాయి. గత 24 గంటల్లో మొత్తం 1,42,497 శాంపిల్స్ కు కరోనా...
తెలంగాణ ప్రజలకు బీజేపీ మీద మాత్రమే భరోసా ఉంది – ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలకు బీజేపీ మీద మాత్రమే భరోసా ఉందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో ఏకైక పాన్ ఇండియా పార్టీ బీజేపీయేనని కూడా ఆయన అభివర్ణించారు. ఏ మేరకు న్యూఢిల్లీలో బీజేపీ...
ఎన్టీఆర్ చిత్రంతో వెండి నాణెం విడుదలపై ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రంతో ప్రత్యేక...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఒకే విడతలో మే 10న పోలింగ్, మే 13న కౌంటింగ్
కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు (మార్చి 28, బుధవారం) విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన...
హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండవ దశ సాధ్యం కాదన్న కేంద్రంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రికి లేఖ
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ రెండో దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్రం చేతులెత్తేయడంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి...
నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కీలక భేటీలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ...
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ఆత్మగౌరవ నినాదంతో పుట్టి, తెలుగు ప్రజల జీవితాల్లో తెలుగుదేశం పార్టీ వెలుగులు నింపిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు...
ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 17కు వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 4వ తేదీన నిర్వహించాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 17కు వాయిదా వేస్తునట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ముందుగా 2022,...
















































