ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం.. సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో తప్పు ప్రశ్నకు 2 మార్కులు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ద్వితీయ సంవత్సరం భౌతికశాస్త్రం పరీక్షలో తప్పు దొర్లిన ప్రశ్నకు సంబంధించి ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు 2 మార్కులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రశ్నపత్రంలోని...
విద్యుత్ శాఖలో పనిచేసే ఆర్టిజెన్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజెన్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టడం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ...
విజయవంతంగా కొనసాగుతున్న ‘కంటి వెలుగు’, ఇప్పటికే 90,42,784 మందికి కంటి పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు (మార్చి 27, సోమవారం) 90 లక్షల 42 వేల 784 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు....
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో.. అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని లోక్సభ హౌసింగ్ కమిటీ...
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు అందాయి. ఈ మేరకు లోక్సభ హౌసింగ్ కమిటీ సోమవారం రాహుల్...
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో సీఎం జగన్ భేటీ.. పలు కీలక అంశాలపై గంటకు పైగా చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు సోమవారం రాజ్భవన్కు వెళ్లిన సీఎం జగన్ గవర్నర్ను శాలువాతో...
రేపు విశాఖ పర్యటనకు సీఎం జగన్.. జీ-20 ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన మార్చి 28, 29 తేదీల్లో జరుగుతున్న రెండో జీ-20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్లో పాల్గొననున్నారు....
ఐపీఎల్-2023: కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్గా నితీష్ రాణా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 సీజన్ కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేకేఆర్ కొత్త కెప్టెన్గా నితీష్ రాణా నియమితుడయ్యాడు. ఈ మేరకు కోల్కతా...
లక్ష్యాన్ని ఎలా విస్తరించుకోవాలి? – డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “లక్ష్యాన్ని ఎలా విస్తరించుకోవాలి?” అనే అంశం గురించి మాట్లాడారు. ఏదైనా కార్యాచరణ ప్రణాళికలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తప్పనిసరి భాగమని, లక్ష్యాలను ఏర్పరచుకుంటే...
ఒకరి మీద నిందలు వేస్తున్నావా? – పాస్టర్ రాజా హేబెల్ సందేశం
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
సిరిసిల్లలో దళితబంధు పథకం కింద మంజూరైన రైస్ మిల్ యూనిట్ రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా నిలవాలి – మంత్రి...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దళిత బంధు పథకం కింద మంజూరైన రైస్మిల్ యూనిట్ విజయవంతంగా నడిచి రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు మంత్రి కేటీ రామారావు. సోమవారం ఆయన సిరిసిల్ల జిల్లా...
















































