ఏప్రిల్ 1 నుండి నడకమార్గాల్లో ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి భక్తుల కోరిక మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటుగా అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు...
తెలంగాణ సీనియర్ నేత డీఎస్ కీలక నిర్ణయం.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు లేఖ
తెలంగాణ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపిన ఆయన ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు...
వీర్ సావర్కర్ మా దేవుడు.. ఆయనను అవమానిస్తే సహించేది లేదు – రాహుల్ గాంధీకి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరిక
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో తరచూ హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ను అవమానించడంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ వర్గం) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ఈ సందర్భంగా...
ఏప్రిల్ 5న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం, సీఎం జగన్ కు ఆహ్వానపత్రిక అందించిన టీటీడీ చైర్మన్
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై సుప్రీంలో విచారణ మూడు వారాలకు వాయిదా
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. మహిళలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి పిలిచి...
రామ్ చరణ్ మరెంతో ఎదగాలి….మన్ననలు పొందాలి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ప్రముఖ నటుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు (మార్చి 27) 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి రామ్ చరణ్కు శుభాకాంక్షలు...
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. విచారణలో జాప్యంపై మరోసారి తీవ్ర అసహనం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దర్యాప్తు అధికారిని మార్చాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా పలు...
నేటి నుంచి రెండ్రోజుల పాటుగా పశ్చిమబెంగాల్లో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 27, 28 తేదీల్లో పశ్చిమబెంగాల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మార్చి 27, సోమవారం కోల్కతాలోని నేతాజీ భవన్ను సందర్శించి నేతాజీ సుభాష్ చంద్రబోస్కు...
దేశంలో కరోనా: కొత్తగా 1805 పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే?
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 27, సోమవారం ఉదయం 8 గంటల నాటికీ...
టీఎస్ఆర్టీసీ సరికొత్త ‘లహరి’ ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
సుదూర ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మొదటిసారిగా ఉచిత వై-ఫై సహా హైటెక్ ఫీచర్లతో కూడిన ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశ పెట్టింది....















































