టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో.. అపాయింట్మెంట్ ఇవ్వని ఈడీ, సీబీఐలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్ర ఏజెన్సీలైన ఈడీ, సీబీఐల అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ...
ఏపీపీఎస్సీ గ్రూప్-4 మెయిన్స్ హాల్ టికెట్స్ విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మార్చి 27, సోమవారం నాడు గ్రూప్-4 మెయిన్స్ హాల్ టికెట్స్ ను విడుదల చేసింది. 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్ 4)...
ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. వచ్చేనెల 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది. 2022 సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు...
పాన్-ఆధార్ లింకింగ్ గడువు జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం
పాన్-ఆధార్ కార్డు లింకింగ్/అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్-ఆధార్ లింకింగ్ గడువును 2023, జూన్ 30 వరకు పొడిగించినట్టు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం ఒక ప్రకటన చేసింది....
సీఎం జగన్ ను కలిసిన అగస్టే టానో కోమ్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం
భారత్ లో ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ అగస్టే టానో కోమ్ నేతృత్వంలోని ప్రపంచబ్యాంక్ ప్రతినిధుల బృందం సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. ఈ...
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. భారీగా మోహరించిన పోలీసులు, లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో లోటస్ పాండ్ లోని ఆమె ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రి సందర్శన...
దేశంలో 10,981 యాక్టీవ్ కరోనా కేసులు, గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే?
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1573 కరోనా కేసులు నమోదవడంతో మార్చి 28, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల...
ఈపీఎఫ్ ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారు, 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15 శాతం
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేటు ఖరారు అయింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ సభ్యుల ఖాతాల్లో ఈపీఎఫ్ జమలపై 8.15% వార్షిక వడ్డీని జమ చేయాలని...
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చించేందుకు పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్ ఎంపీలు
మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ పార్లమెంట్ వేదికగా గళం వినిపిస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్...
సీఎం జగన్ పరిపాలనపై వైసీపీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు – నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతోంది. మంగళవారం 53వ రోజు యువగళం పాదయాత్ర గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి...
















































