దేశంలో కొత్తగా 754 కరోనా కేసులు నమోదు, యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే?
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 754 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 16, గురువారం ఉదయం 8 గంటల నాటికీ...
ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు మార్చి 28న అభినందన సభ
తెలంగాణ సినీ గేయ సాహిత్యానికి విశ్వఖ్యాతిని తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు ఈనెల 28న రవీంద్రభారతిలో ఘనంగా అభినందన సభను జరిపి సత్కరించుకుందామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు...
ఐపీఎల్ ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం.. కెప్టెన్గా డేవిడ్ వార్నర్, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ నియామకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కారు ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో.. ఈ సీజన్కు అతడు అందుబాటులో ఉండకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్...
ఏపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిన వైసీపీ, నాలుగు స్థానాలు కైవసం
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల మరియు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ముందుగా ఏపీలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల...
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం, అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రద్దు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పేపర్ లీకేజి నేపథ్యంలో మార్చి 5న అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షను రద్దు...
ఏపీ బడ్జెట్ 2023-24 – లైవ్ అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి 2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు....
ఢిల్లీ మద్యం కుంభకోణం: నేడు మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ చేరుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరవనున్నారు. ఈ కేసులో ఈనెల 11న ఒకసారి ఆమెను దాదాపు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2023-24 వార్షిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు (మార్చి 16, గురువారం) ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్ 2023-24ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ...
హెచ్1బీ వీసాదారులకు శుభవార్త.. గ్రేస్ పీరియడ్ 180 రోజులకు పొడిగింపు, యూఎస్ అడ్వైజరీ ప్యానెల్ సిఫార్సు
అమెరికాలోని హెచ్1బీ వీసా హోల్డర్లకు బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారులకు గ్రేస్ పీరియడ్ను పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రెసిడెన్షియల్...
ఏపీ, తెలంగాణలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన మేరకు గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది. కాగా ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్...














































