వీటీజీసెట్-2023 ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు మార్చి 20 వరకు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే వీటీజీసెట్-2023 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) దరఖాస్తు గడువును మార్చి 20వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా ఈ ప్రవేశ...
వాతావరణ శాఖ కీలక సూచన.. తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం, ఎల్లో అలెర్ట్...
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్నిరోజులుగా క్రమంగా ఎండలు పెరుగుతున్న పరిస్థితి ఉండగా.. గురువారం అనూహ్యంగా వాతావరణం చల్లబడి చాలా జిల్లాల్లో వర్షం పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో రాబోయే...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా ఎమ్మెల్యే కోటాకు...
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ షాక్.. మరో అవినీతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు
ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యనేత, ఆ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే మద్యం కుంభకోణం...
మరోసారి సంక్షేమ-అభివృద్ధి బడ్జెట్ను ప్రవేశపెట్టాం, రాష్ట్ర బడ్జెట్ 2023-24 పై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి గురువారం ఉదయం శాసనసభలో రూ.2,79,279 కోట్ల అంచనా వ్యయంతో 2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ...
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం చంచల్గూడ జైలుకు వెళ్లిన ఆయన, రిమాండ్లో ఉన్న బీజేవైఎం...
ఏపీ శాసనసభలో రూ.41,436 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి రూ.2,79,279 కోట్ల అంచనా వ్యయంతో 2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్ర...
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 22న రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
మార్చి 22వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న “శోభకృత నామ సంవత్సరం (ఉగాది)” ఉత్సవాల సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఆదేశించారు. ఉగాది పండుగ...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు.. ఈనెల 20న విచారణకు హాజరుకావాలన్న ఈడీ
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకి సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆమె...
నేటి సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్.. రేపు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి సమావేశాలు ముగిసాక సాయంత్రం 4:30 గంటలకు...













































