సంగీత నాటక అకాడెమీ ప్రాంతీయ కేంద్రానికి 10 ఎకరాల భూమి కేటాయించాలని సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గొప్ప, విభిన్న సంస్కృతులను పెద్ద...
18 Pages సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో పల్నాటి...
చంద్రబింబాలు స్వీట్ రెసిపీ తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
వచ్చే జనవరి నుంచి పెన్షన్ ను రూ.3000కు పెంచుతాం, సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు సీఎం వైఎస్...
ప్రధాని మోదీకి, ఈడీ దాడులకు భయపడం, ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాం – మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన నిజాంసాగర్లో మంజీర నదిపై రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనను,...
సోషియో ఎకనామిక్ సర్వే 2022-23ను విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం శాసనసభలోని తన కార్యాలయంలో సోషియో ఎకనామిక్ సర్వే/ సామాజిక ఆర్థిక సర్వే 2022-23ను విడుదల చేశారు. అనంతరం 2022-23 సామాజిక ఆర్థిక సర్వే...
తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ, పలువురికి అవార్డులు అందజేత
కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం కల్పించిన తన తండ్రి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరుకావడం ఆనందంగా ఉందని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం...
ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ లోని హుస్సేన్సాగర్ తీరంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ భారీ విగ్రహం నిర్మాణం పనులు పూర్తి కావొచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా.. కుమార్తె సునీతా రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె డా. సునీతా రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు బుధవారం ఉదయం వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల...
బండి సంజయ్ విచారణకు 18న అనుమతి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటన
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై విచారణను ఆయన కోరిక మేరకు ఈ నెల 18వ తేదీన అనుమతిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు మహిళా...














































