ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. ఎమ్మెల్సీ కవితపై ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించున్న రామచంద్ర పిళ్లై
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు అనుమతి...
హైదరాబాద్లో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ దీక్ష.. పాల్గొన్న బండి సంజయ్ సహా పలువురు నేతలు
తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ పేరుతో దీక్ష చేపట్టింది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నేతృత్వంలో బీజేపీ మహిళా మోర్చా నేతలు ఈరోజు సాయంత్రం 4...
దేశంలో మరో 440 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
దేశంలో కొద్దిరోజులుగా రోజువారీగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 440 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 10, శుక్రవారం ఉదయం 8 గంటల...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ6, ఎఫ్24 టికెట్ల పేరిట రెండు ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. మూడోసారి సీబీఐ ఎదుట హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో తొలినుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా సీబీఐ ఎదుట...
సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే: సీఐఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 54వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. "సీఐఎస్ఎఫ్...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చూస్తుంటే రాహుల్ గాంధీలా కనిపిస్తున్నారు – కరీంనగర్ సభలో ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చూస్తుంటే రాహుల్ గాంధీలా కనిపిస్తున్నారని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ సింగ్ బఘేల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డా. అంబేడ్కర్...
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం, కాశీ, శబరిమల పుణ్యక్షేత్రాల్లో వసతి గృహాల నిర్మాణం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్...
సొంత జాగా ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు ‘గృహలక్ష్మి’ పథకం, 4 లక్షలమందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్...
జంతర్మంతర్లో మొదలైన ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష.. ప్రారంభించిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా నిరసన దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం 10...
















































