జీ20 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో గురువారం భారత జీ20 అధ్యక్షతన విదేశాంగ మంత్రుల సెషన్ 1 సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం వీడియో సందేశం...
భూపాలపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్-కాంగ్రెస్ సవాళ్లు-ప్రతిసవాళ్లు, ఎమ్మెల్యే గండ్ర సహా పలువురు నేతల హౌస్ అరెస్ట్
జయశంకర్ భూపాలపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మరియు కాంగ్రెస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి,...
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి జగదీష్ రెడ్డి కీలక సమీక్ష
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి పనులపై బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, గాధరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య,...
మచిలీపట్నం వేదికగా మార్చి 14న జనసేన 10వ ఆవిర్భావ సభ, వారాహి వాహనంలో సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్
మార్చి 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్...
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: సీఎం జగన్ మూడు రోజుల వైజాగ్ పర్యటన, షెడ్యూల్ ఇదే..
నేటినుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా ఏపీ...
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలపై ఉత్కంఠ
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లలో గురువారం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్దకు ఈవీఎంలు చేరుకోగా.. ఈ ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్...
ఫిబ్రవరిలో రూ.1,49,577 కోట్ల జీఎస్టీ వసూళ్లు, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 12 శాతం ఎక్కువ
దేశంలో ఫిబ్రవరి నెలలో రూ.1,49,577 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. 2022 మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 2023 జనవరి,...
ఐరావతం సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సుహాస్...
ఆవిరి బూరెలు తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్తగా 6 మండలాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 6 మండలాలను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలోని 6...











































