మునగాకు రైస్ తయారు చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరు
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కు బెయిల్ మంజూరైంది. గన్నవరం ఘటన కేసులో ఇటీవలే అరెస్టైన పట్టాభితో పాటు మరో 13 మంది టీడీపీ నేతలకు సివిల్ కోర్టు న్యాయమూర్తి...
యువగళం పాదయాత్ర: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ యువనేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం యాత్ర 33వ రోజున లోకేష్ పుంగనూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ...
కర్నాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్ధాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని, వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్ కు ప్రతీకగా...
నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బోలా అహ్మద్ టినుబుకు ప్రధాని మోదీ అభినందనలు
నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బోలా అహ్మద్ టినుబుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు బోలా...
వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన, ఏపీలో రోడ్ల కనెక్టివిటీ పెంచేందుకు...
విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం...
మార్చి 7న మేఘాలయ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న కాన్రాడ్ సంగ్మా?
మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 26 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాన్రాడ్ సంగ్మా...
పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడంపై, స్పందించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై ఆగ్రహం వ్యక్తం...
త్వరలో విశాఖ ఏపీకి ఎగ్జిక్యూటివ్ రాజధాని అవుతుంది, అక్కడినుండే పరిపాలన సాగిస్తాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విశాఖ రాజధానిపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారుతుందని, అక్కడినుండే పరిపాలన కొనసాగిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గ్లోబల్...
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె మార్చి 2న ఢిల్లీలోని సర్ గంగారాం సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో...














































