నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి జయకేతనం
ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. నాగాలాండ్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ/కూటమికీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, భారతీయ...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ అరెస్టులపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఏమన్నారంటే?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ దూకుడుగా వెళ్తోంది. ఈ కేసులో సంబంధమున్న పలువురిని అరెస్టులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్...
ఏపీ రాజధాని అమరావతి కేసులో సుప్రీం కీలక నిర్ణయం, 28వ తేదీనే విచారిస్తామని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును 28వ తేదీనే విచారిస్తామని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం, 28వ...
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ, వరుసగా రెండోసారి అధికారంలోకి…
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమి విజయం దిశగా వెళ్తుంది. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ మరియు ఐపీఎఫ్టీ పొత్తులో పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ 55 స్థానాల్లో...
మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 ప్రారంభం, ఐదు జట్ల కెప్టెన్స్ వీళ్ళే…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023 ప్రారంభానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవలే బీసీసీఐ డబ్ల్యూపీఎల్-2023 షెడ్యూల్ను ప్రకటించగా, డబ్ల్యూపీఎల్ ప్రారంభ ఎడిషన్ 2023, మార్చి 4...
కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంపై సుప్రీం సంచలన తీర్పు, ఇకపై అలా కుదరదు
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) మరియు ఎన్నికల కమిషనర్ల (ఈసీ)ల నియామకానికి సంబంధించిన ఎంపికపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంతేకాకుండా...
దేశంలో కొత్తగా 268 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, కర్ణాటక, కేరళలోనే ఎక్కువ
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల నమోదులో కొద్దీ పెరుగుదల కన్పిస్తుంది. గత 24 గంటల్లో మొత్తం 97,266 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 268 మందికి పాజిటివ్ గా...
గతంలో రూ.400 ఉండే గ్యాస్ ధర నేడు రూ.1,100 దాటింది, ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే...
డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి రూ.50 పెంచాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురు, శుక్రవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది. కాగా...
ఏపీలో పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూలు విడుదల, ఎప్పటినుంచంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ వరకు నిర్వహించనున్నట్టు గత డిసెంబర్ లోనే ఏపీ ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్ ప్రకటించిన...
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అదానీ గ్రూప్ షేర్ల పతనంపై స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు
అదానీ-హిండెన్బర్గ్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలి అదానీ గ్రూప్ షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా పతనమైన క్రమంలో దీనిపై లోతుగా అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది....












































