కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె మార్చి 2న ఢిల్లీలోని సర్ గంగారాం సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో...
దేశంలో కరోనా: గత 24 గంటల్లో 283 పాజిటివ్ కేసులు, 197 రికవరీలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో మరో 283 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,87,162కు చేరుకుంది. మరోవైపు కరోనా వలన...
ఈనెల 5న ఢిల్లీకి వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత.. బీబీసీ అవార్డుల కార్యక్రమానికి హాజరు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు. ఇంకా ఈ...
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది, పెగాసస్తో నా ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారు – రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ప్రజాస్వామ్యానికి అవసరమైన సంస్థాగత ఫ్రేమ్వర్క్ నిర్బంధంగా మారిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భేటీ
ఇటాలియన్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని మార్చి 2, గురువారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇటలీ...
అసఫ్ జాహీ రాజవంశం వారసుడు 9వ నిజాంగా నవాబ్ రౌనక్ఖాన్.. ప్రకటించిన నిజాం వారసత్వ కమిటీ
అసఫ్ జాహీ రాజవంశం యొక్క వారసుడు, 9వ నిజాంగా నవాబ్ రౌనక్ యార్ ఖాన్ను ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ మేరకు నిజాం వారసత్వ కమిటీ 'మజ్లిస్ -ఇ-సాహెబ్జాదగన్ సొసైటీ' గురువారం వెల్లడించింది. ఈ...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: మూడో టెస్టులో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో...
మార్చి 14న ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మార్చి 14, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి...
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రారంభించిన సీఎం జగన్.. హాజరైన ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, నవీన్...
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిని ప్రారంభించారు....
రాజకీయం కంటే రాష్ట్రం మిన్న, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వానికి జనసేన శుభాకాంక్షలు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (ఏపీజీఐఎస్)ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ...














































