18 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 9 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన తెలిసిందే. త్వరలో ఎమ్మెల్యే కోటా...
ఫిబ్రవరి 23న టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ?
బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖను బీజేపీ...
పీరం చెరువు ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి: చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
రంగారెడ్డి జిల్లా పీరం చెరువు వద్ద దోపిడీ దొంగలు వివాహితను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ...
దేశంలో కరోనా: పలు రాష్ట్రాల్లో కొత్తగా 120 పాజిటివ్ కేసులు, 102 రికవరీలు నమోదు
దేశంలో కరోనా పరిస్థితి పూర్తి తగ్గుముఖ స్థాయికి చేరింది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో మరో 120 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,85,037 కు చేరుకుంది. మరోవైపు...
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “చైతన్యానికి మరియు దేశభక్తికి...
ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు, వన్డే సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా దేశంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో జరిగిన తోలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల...
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ ఫిబ్రవరి 14న నోటీసులు పంపింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న...
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కొత్త అధ్యక్షుడిగా కేఎల్ దామోదర్ ప్రసాద్
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ఎన్నికలు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఫలితాలను...
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత, సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ.సాయన్న (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సాయన్నకు ఆదివారం ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను...
ఆంధ్రా స్టైల్ ప్రాన్స్ మసాలా కర్రీ తయారు చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...














































