రాష్ట్ర ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలిచిన ‘దుండిగల్’, అభినందనలు తెలిపిన డీజీపీ అంజనీ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 'దుండిగల్' పోలీస్స్టేషన్ ఉత్తమ స్టేషన్ గా నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాలలోని పోలీస్ స్టేషన్లకు వార్షిక ర్యాంకులు ప్రకటిస్తుండగా,...
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం, నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ ఏపీ డీజీపీకి లేఖ
ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై సోమవారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు...
జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్ల పెట్టుబడులతో గ్లాండ్ ఫార్మా కార్యకలాపాల విస్తరణ, మంత్రి కేటీఆర్ వెల్లడి
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. జీనోమ్ వ్యాలీలో 400 కోట్ల రూపాయల పెట్టుబడులతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టుగా ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాండ్ ఫార్మా ప్రకటించింది. గ్లాండ్ఫార్మా ఎండీ, సీఈవో...
కొండగట్టు అటవీ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్, వెయ్యి ఎకరాల్లో ఔషద, సుగంధ మొక్కల పెంపకం: పీసీసీఎఫ్ డోబ్రియాల్
జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి గుడి, పరిసర ప్రాంతాలను అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ-పర్యావరణం, దేవాదాయ, న్యాయ శాఖ...
ఈ మూడు మార్గాలు నిన్ను బాగుపడేలా చేస్తాయి! – పాస్టర్ రాజా హేబెల్ సందేశం
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్న టీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
దయా గుణం పెంచుకోండి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “దయ, ప్రేమలను పెంచుకోండి” అనే అంశం గురించి మాట్లాడారు. దయగల హృదయమే దైవమందిరం అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయని,...
మహాప్రస్థానంలో ముగిసిన నటుడు తారకరత్న అంత్యక్రియలు
ప్రముఖ టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించారు. తారకరత్నకు ఆయన తండ్రి మోహన కృష్ణ అంతిమ సంస్కారాలు పూర్తి...
18 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 9 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన తెలిసిందే. త్వరలో ఎమ్మెల్యే కోటా...
ఫిబ్రవరి 23న టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ?
బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖను బీజేపీ...













































