త్రిపురలో రేపే ఒకే విడతలో 60 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
త్రిపుర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు (ఫిబ్రవరి 16, గురువారం) ఒకే విడతలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గురువారం ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్...
బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్కు పొత్తు ఉండదని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు – టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా టీమిండియా, వన్డేలు, టీ20ల్లో కూడా అగ్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం నాడు ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్ను అప్ డేట్ చేసింది. ఈ నేపథ్యంలో టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా నంబర్ వన్ స్థానంలో నిలిచింది....
ఏపీ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం.. ఈఏపీసెట్లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షలో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వడానికి నిర్ణయించుకుంది....
ఎన్నికలుంటే ఒకమాట, లేకుంటే మరోమాట చెప్పడం వైసీపీ నైజం కాదు – మూడు రాజధానులపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక...
ఎన్నికలుంటే ఒకమాట, లేకుంటే మరోమాట చెప్పడం వైసీపీ నైజం కాదని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం ఆయన ఏపీ సచివాలయం మీడియా పాయింట్ వద్ద దీని గురించి మాట్లాడుతూ...
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు-2023: మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ, ముఖ్యాంశాలు ఇవే…
మేఘాలయ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మేనిఫెస్టోను విడుదల చేసింది. బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 'ఎంపవర్ మేఘాలయ విజన్ డాక్యుమెంట్ 2023'...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్: ఆర్సీబీ కీలక నిర్ణయం.. మహిళల జట్టుకు మెంటార్గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నియామకం
మహిళల ప్రీమియర్ లీగ్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. తన మహిళల జట్టుకు మెంటార్గా భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జాను నియమించుకుంది. ఈ మేరకు బుధవారం...
దేశంలో కొత్తగా 102 మందికి కరోనా పాజిటివ్, 220.63 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,84,376కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ (25), కర్ణాటక (21), మహారాష్ట్ర...
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్, స్వామివారికి ప్రత్యేక పూజలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించారు. తొలుత ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్న...
రేపు ఢిల్లీలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ‘ఆది మహోత్సవ్’ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జాతీయ వేదికపై గిరిజన సంస్కృతిని ప్రదర్శించే ప్రయత్నంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 16, గురువారం) వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్...















































