కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్, స్వామివారికి ప్రత్యేక పూజలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించారు. తొలుత ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్న...
రేపు ఢిల్లీలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ‘ఆది మహోత్సవ్’ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జాతీయ వేదికపై గిరిజన సంస్కృతిని ప్రదర్శించే ప్రయత్నంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 16, గురువారం) వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్...
కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని సున్నపురాళ్లపల్లె గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు భూమిపూజ...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 షెడ్యూల్ విడుదల, మార్చి 4న తొలి మ్యాచ్, మార్చి 26న ఫైనల్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023 ప్రారంభానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. డబ్ల్యూపీఎల్-2023 వేలం ఫిబ్రవరి 13న ముగిసిన నేపథ్యంలో బీసీసీఐ తాజాగా డబ్ల్యూపీఎల్-2023 షెడ్యూల్ను ప్రకటించింది....
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. కాగా ప్రస్తుతం ఆమె వయస్సు 74 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం...
220 విమానాల కొనుగోలుకై బోయింగ్ తో ఎయిర్ ఇండియా డీల్, జో బైడెన్, ప్రధాని మోదీ మధ్య ఫోన్...
అమెరికన్ కంపెనీ బోయింగ్ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. బోయింగ్ తో ఎయిర్ ఇండియా ఒప్పందం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యునైటెడ్...
ఎయిర్ ఇండియా భారీ డీల్.. ఎయిర్బస్, బోయింగ్ల నుంచి 470 విమానాల కొనుగోలు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
భారత దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ తన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ద్వారా వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 470 ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు...
సంత్ సేవాలాల్ మహారాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకుడు: సీఎం కేసీఆర్
బంజారా/లంబాడాల ఆరాధ్య దైవం, సంత్ సేవాలాల్ మహారాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకుడు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి...
గండిపేట చెరువు సుందరీకరణ పనులు వెంటనే చేపట్టాలి – సీఎస్ శాంతి కుమారి
గండిపేట చెరువు అభివృద్ధి పనులు, సుందరీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి మంగళవారం సమీక్ష చేశారు. బీఆర్కేఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...
తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందన్న ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్, ఆసక్తికర వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందన్న టీ-కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించగా.....















































