డబ్బు సంపాదించే 4 పద్ధతులు ఇవే – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “డబ్బు సంపాదించే 4 పద్ధతులు” గురించి వివరించారు. చట్ట వ్యతిరేకం-నీతి రహితం, చట్టం పరిధిలో నీతి రహితం, చట్టబద్దం-నీతి భరితం, నీతి భరితం-చట్ట...
వెజ్ శాండ్విచ్ తయారు చేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలతో...
రాజకీయ జన్మనిచ్చిన తండ్రిలాంటి సీఎం కేసీఆర్ను, ఈటల రాజేందర్ విమర్శించడమేంటి? – మంత్రి కేటీఆర్
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2022, అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి, 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసిన సంగతి...
ఫార్ములా ఈ-రేసింగ్, సచివాలయ భద్రత ఏర్పాట్లుపై సీఎస్ శాంతి కుమారి ఉన్నతస్థాయి సమావేశం
ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించే నూతన డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం భవన సముదాయంలో భద్రతా ఏర్పాట్లు, ఫిబ్రవరి 11వ తేదీన జరుగనున్న ఫార్ములా ఈ-రేసింగ్ ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
హుజూరాబాద్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, విద్యార్థులతో కలిసి భోజనం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మంత్రి...
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు షాక్.. జీవిత ఖైదు విధించిన గాంధీనగర్ సెషన్స్ కోర్టు
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు గాంధీనగర్ సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. 2013లో రాజస్థాన్లోని తన ఆశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన తర్వాత ఆయనకు గాంధీనగర్లోని...
అప్పటివరకూ ఆ ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దు – ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కేసులో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇటీవల ఉద్యోగులు తమ వేతనాలకు సంబంధించి గవర్నర్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీరియస్ అయిన...
పార్లమెంట్ లో 2022-23 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యాంశాలు ఇవే
పార్లమెంట్ బడ్జెట్-2023 సమావేశాలు ఈ రోజు ఉదయం (జనవరి 31, మంగళవారం) ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తొలిరోజు సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్...















































