ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 3, శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు బడ్జెట్...
సచిన్ చేతుల మీదుగా.. అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల టీ20 జట్టుకు రేపు బీసీసీఐ సత్కారం
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల టీ20 జట్టుకు స్వదేశంలో అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత అండర్ 19 వుమెన్స్ టీమ్ను ఘనంగా...
త్వరలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారబోతుంది, నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతాను – సీఎం జగన్
త్వరలోనే విశాఖపట్నం పాలనా రాజధానిగా మారనుందని, నగరంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన మంగళవారం ఢిల్లీలో జరగిన ఏపీ...
దేశంలో 1,755 కి చేరిన యాక్టీవ్ కరోనా కేసులు, గత 24 గంటల్లో పాజిటివ్ కేసులు ఎన్నంటే?
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జనవరి 31, మంగళవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం...
ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, పలువురు విద్యార్థులకు గాయాలు – ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఒక ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, విజ్ఞాన్ స్కూల్కు చెందిన...
నేటి ప్రపంచ పరిస్థితిలో, దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం దృష్టి భారతదేశ బడ్జెట్పై ఉంది: ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్-2023 సమావేశాలు ఈ రోజు (జనవరి 31, మంగళవారం) ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. 2023 సంవత్సరపు బడ్జెట్ సెషన్...
మన ఊరు-మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు రేపే ప్రారంభం
రాష్ట్రంలోని పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ముర్ము కీలక ప్రసంగం, పాల్గొన్న ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. కాగా ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటి రోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోన్న...
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై స్పందించిన నారా లోకేష్.. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు ఆయన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న 'యువగళం'...
ఫిబ్రవరి మొదటివారంలో పోడు భూములకు పట్టాలు – మంత్రి సత్యవతి రాథోడ్
పోడు భూములకు ఫిబ్రవరి నెలలో పట్టాలివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించినందున, దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు....














































