ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు, అందుబాటులో 69వేల ఎకరాల పారిశ్రామిక భూములు – మంత్రి అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అవసరమైన భూములు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...
47వ రైజింగ్ డే సందర్భంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క 47వ రైజింగ్ డే/వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా కోస్ట్ గార్డ్ సిబ్బంది అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. "కోస్ట్...
దేశంలో గత 24 గంటల్లో 111 కరోనా కేసులు నమోదు, రోజువారీ పాజీటివిటీ రేట్ ఎంతంటే?
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 111 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 1, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల...
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ‘కేజీ టూ పీజీ’ క్యాంపస్ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "మన ఊరు - మన బడి" కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే తొలిగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన 'కేజీ టూ పీజీ' క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది. ఈ...
సీఎం జగన్పై అభిమానంతో పార్టీలో చాలా అవమానాలు భరించా, ఇకపై కొనసాగలేను – నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ అయ్యాయి. అధికార పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. గత కొంతకాలంగా అధిష్టానం...
విజయవంతంగా కొనసాగుతున్న‘కంటి వెలుగు’ కార్యక్రమం, ఇప్పటికి 17,02,723 మందికి కంటి పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ రెండోవ దశ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 17 లక్షల 2...
కేంద్ర బడ్జెట్ 2023-24 – లైవ్ అప్డేట్స్
దేశ ప్రజలు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2023-24 ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (ఫిబ్రవరి 1, బుధవారం) ఉదయం లోక్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్...
నేడే కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టనున్న ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2023-24ను నేడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా...
నేడే మేడారం మినీ జాతర.. మండమెలిగే పండుగకు సర్వం సిద్ధం, భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో మినీ జాతర (మండమెలిగే పండుగ) బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా,...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి బాలినేని, కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్న ఆయన...














































