టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టీటీ దేవస్థానమ్స్ (తిరుమల తిరుపతి దేవస్థానమ్స్) పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తిరుమల అన్నమయ్య...
వైద్యుల సూచనల మేరకు తారకరత్నను బెంగళూరుకు తరలిస్తాం – టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్లోని కుప్పం జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ నేతృత్వంలో తలపెట్టిన 'యువగళం' పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కుప్పం...
టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులందరికీ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులందరికీ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్లో ఓటమి.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్ర భావోద్వేగం
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్లో ఓటమి చెందడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. భారతదేశంలోని అత్యుత్తమ క్రీడాకారిణుల్లో ఒకరిగా గురింపు తెచ్చుకున్న...
టాలీవుడ్ సీనియర్ నటి జమున మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం వైఎస్ జగన్
అలనాటి సినీ నటి, మాజీ ఎంపీ జమున మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం వేకువజామున...
6వ ఎడిషన్ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం: వివిధ అంశాలపై స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ కు ప్రధాని మోదీ...
న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ఈ రోజు (జనవరి 27, శుక్రవారం) జరిగిన 6వ ఎడిషన్ 'పరీక్షా పే చర్చ- 2023' కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషించారు....
యువగళం పాదయాత్ర: సినీనటుడు తారకరత్నకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు
సినీనటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆయన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ నేతృత్వంలో ప్రారంభమైన 'యువగళం' పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ...
దేశంలో 1,896 యాక్టీవ్ కరోనా కేసులు, కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 100 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 99 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 27, శుక్రవారం ఉదయం...
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత డబ్బింగ్ కళాకారుడు శ్రీనివాస మూర్తి గుండెపోటుతో మరణించారు. కాగా ఈరోజు ఉదయమే ప్రముఖ సినీనటి జమున మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జమున మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ సినీ నటి, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, మాజీ ఎంపీ జమున మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని...















































