లవ్, లైఫ్, కెరీర్ అంశాల ప్రశ్నలపై డా.బీవీ పట్టాభిరామ్ సమాధానాలు ఇవే…
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో లవ్, లైఫ్, కెరీర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సహా పలు అంశాలకు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ...
పోగొట్టుకున్నవి తిరిగి పొందుకోవాలి అంటే? – పాస్టర్ రాజా హేబెల్ సందేశం
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, డీఏ, డీఆర్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) మరియు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
ఆర్ అండ్ బీ శాఖపై సీఎం జగన్ కీలక సమీక్ష.. రోడ్లపై ఫిర్యాదులకు ‘ఏపీ సీఎం ఎంఎస్ యాప్’...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోడ్లు, భవనాలు (ఆర్ అండ్ బీ) శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయితీరాజ్,...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ, కొత్తగా సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీ సీఐడీ చీఫ్గా ఉన్న పీవీ సునీల్ కుమార్ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్తగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ను సీఐడీ...
ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 ప్రకటన, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలకు చోటు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం నాడు పురుషుల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 ను ప్రకటించింది. 2022 క్యాలెండర్ ఇయర్ లో బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఆల్ రౌండర్ విభాగాల్లో...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి షాక్.. గవర్నర్ను కలవడంపై నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి (ఏపీజీఈఏ) షాక్ ఇచ్చింది. ఏపీజీఈఏ సభ్యులు ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో వారు ఎందుకు...
సచివాలయ ఉద్యోగులకై ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సీఎస్ శాంతి కుమారి
సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రారంభించారు. సోమవారం నుండి...
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతి.. కీలక ప్రకటన చేసిన చిత్తూరు ఎస్పీ
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ ఈనెల 27వ తేదీ నుంచి 'యువగళం' పేరుతో పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పాదయాత్ర 400 రోజుల...
నేతాజీ స్పూర్తిని నవతరం అందిపుచ్చుకోవాలి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం...














































