దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి ఇతనే…

AIIMS Sanitation Worker, Corona Vaccination Drive, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, First Person to Receive Covid-19 Vaccine in the Country, Mango News, Vaccine Distribution

జనవరి 16, శనివారం ఉదయం 10.30 గంట‌ల‌కు దేశమంతటా కరోనా వాక్సిన్ వేసే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత‌ ప్రాంతాల‌లో కలిపి మొత్తం 3006 కేంద్రాల‌లో వాక్సినేష‌న్ కార్యక్రమం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో ముందుగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయింది. ఎయిమ్స్ కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మనీష్‌ కుమార్‌ కు వైద్యులు తోలి కరోనా వాక్సిన్ ఇచ్చారు. దీంతో దేశంలోనే క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్య‌క్తిగా మనీష్ కుమార్ గుర్తింపు పొందారు. ఈ తోలి వ్యాక్సిన్ అందజేసిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ పాల్గొన్నారు. అనంతరం ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + three =