మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. శనివారం నాడు కొత్తగా 2910 కరోనా కేసులు, 52 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,87,678 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 50,388 కు పెరిగింది. అలాగే కొత్తగా 3039 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 18,84,127 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో హోమ్ ఐసొలేషన్ లలో, ఆసుపత్రుల్లో 51,965 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (జనవరి 16, శనివారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య – 1,37,43,486
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 19,87,678
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 18,84,127
- యాక్టీవ్ కేసులు – 51,965
- జనవరి 16 న నమోదైన కేసులు – 2910
- జనవరి 16 న డిశ్చార్జ్ అయినవారు – 3039
- జనవరి 16 న నమోదైన మరణాలు – 52
- మొత్తం మరణాల సంఖ్య – 50,388
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ