Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు జయసారథి కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్య నటుడు కడలి జయసారథి కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఒక ప్రైవేటు ఆస్పత్రి (సిటీ...
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల.. ఫలితాల్లో ప్రకాశం ఫస్ట్, అనంతపురం లాస్ట్
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎస్ఎస్సి ఫలితాలను విడుదల చేశారు. విడుదల చేసిన ఫలితాల ప్రకారం.. మొత్తం 6,15,980...
సీఎం కేసీఆర్తో భేటీ అయిన ఏపీ మంత్రి ఆర్కే రోజా, ఆయన ఆశీర్వాదం కోసమేనని వెల్లడి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం కలుసుకున్నారు. ఈరోజు సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...
ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఏపీ విద్యార్థుల విద్యాభ్యాసం పూర్తిపై సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న పలువురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చదువులు మధ్యలోనే వదిలేసి ఇటీవలే తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే....
సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ వ్యక్తిగతం.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్దిరోజుల క్రితం సినిమా టికెట్ల రేట్ల విషయమై ప్రభుత్వానికి.. పరిశ్రమకు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమస్యపై ఈమధ్యే ఏపీ సీఎం జగన్తో మెగాస్టార్...
ఆ జిల్లాలకు ఈ పేర్లు పెట్టండి.. ఏపీ సీఎం జగన్కు ముద్రగడ లేఖ
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. త్వరలోనే 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందబోతోంది....
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన కాపు నేత ముద్రగడ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అప్పుడప్పుడు రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు, సమస్యల పరిష్కారం కోసం లేఖలు రాయటం ముద్రగడ పద్మనాభంకు...
కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్స్ ఉమ్మడి సమావేశం ఆగస్టు 9న నిర్వహణ
ఆగస్టు 9వ తేదీన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. హైదరాబాద్ లోని జలసౌధలో జరగనున్న ఈ సమావేశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్...
కనకదుర్గ ఫ్లైఓవర్ పై పగటి సమయంలో భారీ వాహనాల రాకపోకలు నిషేధం
విజయవాడ నగరంలోని కనకదుర్గ ఫ్లైఓవర్ ను అక్టోబర్ 16 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంయుక్తంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ.502...
విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
విజయవాడ నగరంలోని కనకదుర్గ ఫ్లైఓవర్ అక్టోబర్ 16, శుక్రవారం నాడు ప్రారంభమైంది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా జరిగిన ప్రారంభోత్సవ...